మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసి
‘యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి.. ప్రస్తుతం ఏ కొలువుకైనా పోటీ ఉన్నది.. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరో
చిన్నారి కంట్లో నుంచి గింజలు, రాళ్లు వస్తున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. కానీ నగరంలోని మమత దవాఖాన వైద్యులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆ బాలిక తనకు తెలియకుండానే బియ్యపు గింజలు, దూది గింజలు, ప
దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ వ్యాపారులపై ప�
తెలంగాణలో ఎవరూ కంటి సమస్యతో బాధపడకూడదు.. ప్రతిఒక్కరి కళ్లలో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నది. గతంలో నిర్వహించిన మొదటి విడత ‘కంటి వెలుగు’ గ్రాండ్ సక్�
పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ - 2023 బుధవారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉండడంతో విద్యార్థులకు పది గం�
‘సీఎం కేసీఆర్ విజన్ మేరకు గొంగళి పురుగులాంటి ఖమ్మం నగరాన్ని తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దాం.. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేశాం.. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం.. నగ�
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్ల
Khammam | ఖమ్మం : ఓ తల్లి తన ఇద్దరు కుమారులను తామర చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది.
సమాజ సేవకే అంకితమవుతానని, పేదలకు విద్య, వైద్య, ఉద్యోగరంగాల్లో సహాయం చేస్తానని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్�
ఖమ్మం లకారం ట్యాంక్బండ్పై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిషరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న �
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. నిలువ నీడలేక ప్రభుత్వ భూముల్లో నివాసం.. దశాబ్దాల నుంచి అదే ఇంట్లో పిల్లాపాపలతో తల దాచుకుం టున్నారు.. పేరుకు ఇల్లు ఉంది గానీ అది ఎలాంటి అక్కరకు రాదు. ఇంటిని చూసి అ�