జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీ
సింగరేణి స్థ లంలో నివాసముంటున్న వారికి పట్టా లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజ లు అండగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నా రు. నస్పూర్ మున్సిపాలిటీలోని 5,6, 7, 9 వార్డుల పరిధిలో
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల అనారోగ్య సమస్యలను దూరం చేసి జ్ఞాపక, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడమే లక్ష్య�
పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు మండలాల్లో భారీ, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వడగళ్లు కూడా కురిశాయి. పలు చోట్ల ఈదురుగాలులు వీచాయ
Inter Exams | గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్కు బదులు వేరే ప్లేస్కు లొకేషన్ చూపించడంతో సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయాడు. దీంతో త�
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు..
పల్లెల్లో కల్లాలన్నీ ఎరుపెక్కాయి.. ఎక్కడ చూసినా ఎర్రబంగారం గుట్టలుగా దర్శనమిస్తున్నది.. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 70 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�