జిల్లాలో రానున్న సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ హా�
Ponguleti | మాట మాట్లాడితే తనకే మస్తు ఆస్తులున్నయ్.. ప్రజల కోసం ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖర్చు పెడతానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీరాలు పలుకుతుంటారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం ప్రజల ఆస్తిని అక్రమంగ
సాధారణ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరు సీఐ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వా�
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ నైరుతి
కాంగ్రెస్ (Congress) అంటే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Khammam | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభకు వెళ్తున్న వారితో పాటు వ�
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
నాణ్యమైన విద్యను అభ్యసించాలంటే గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. పాఠశాల విద్య అయినా, ఇంటర్మీడియట్, డిగ్రీ సాంకేతిక కోర్సులు ఏవైనా రాజధాని బాట పట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇ
వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థ కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పురోగభివృద్ధి బాటలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నది. ఈ క్రమంలో సంస్థకు �
Khammam | ఖమ్మం : భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. దిక్కుతోచని స్థితిలో మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెతో సహా దంపతులు చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు వెల్లడించింది.
Telangana | ఖమ్మం రూరల్ : రెండు మూగజీవాలు సచ్చేలా పోట్లాడుకోవడం చూసి అయ్యో అని చలించడమే ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పశువుల గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్తే కొమ్ములతో దాడి చేసి చంపేశాయి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల�