భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లాలో రెగ్యులర్ విద్యార్థుల కోసం 70, ప్రైవేట్ విద్యార్థుల కోసం 2 కేంద్రాలు మొత్తం 72కేంద్రాలను ఏర్పాటు చేశారు
భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఘటన ములకలపల్లి మండలం మాదారంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన నమిత (26)కు కొన్నేళ్ల క�
విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
మండలంలో ప్రైవేట్ నర్సరీలు యజమానులకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో ఎక్కడాలేనంతగా పదేళ్లలో వందలాది ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచి, విక్రయించే ప్రైవేటు నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అత్యధికంగా మామిడి (80శ
సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేయడం వల్లే ఖమ్మం నగరాభివృద్ధి జరిగిందని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర ర�
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది.
అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యానికి రైతు గుండె బరువెక్కింది. వీటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తానే కదిలి వచ్చారు. నేలవాలిన పంటలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతన్నకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఆయన, అనేక పథకాలతో రైతుబాంధవుడిలా మారారు. తాజాగా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుండెల్లో పెట్టుకుని �
CM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు.
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికార�
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వె
నిత్యం కరువు కాటకాలతో ఉండే పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు సహకారం, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 2016లో పాలేరు రిజర్వాయర్పై కూసుమం