CM KCR | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించన�
‘సీఎం కేసీఆర్ మాటంటే మాటే.. ప్రజా సంక్షేమం.. అభివృద్ధి.. అంశం ఏదైనా సరే హామీ ఇస్తే నెరవేరి తీరాల్సిందే.. ప్రధానంగా ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి ఆలోచనలన్నీ ఆచరణలోకి రావడం విశేషం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తున్న దని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర మండలం మాటూరుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
Khammam | మతిస్థిమితం లేని ఓ మహిళ తన భర్త చనిపోయాడన్న విషయం గ్రహించలేదు. భర్త చనిపోయి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన శవంతో ఇంట్లోనే ఉండిపోయింది. మృతదేహం ఉబ్బి దుర్వాసన వెదజల్లినప్పటి�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకున్నాయి.. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సమ్మేళనాలకు హాజరవుతున్నాయి.. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన త్రీటౌన్ స్థాయి సమ్మేళనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్చీల్లో ఆదివారం క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్లు, పాస్టర్లు క్రీస్తు సందేశాలను వివరించారు. క్రీస్తు మార్గాన్ని ప్రతిఒక్
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. పొరుగు గ్రామాల నుంచి వచ్చి పోయేవారు, నగరంలోకి ప్రవేశించే వారితో కిట కిటలాడుతుంది. వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారు. రోడ్డుపక్కనే
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. విభజన చట్టంలోని హక్కులు అమలు కాలేదు. మళ్లీ ఉత్త చేతులతో తెలంగాణలో పర్యటించిన మోదీపై జనాగ్రహం పెల్లుబికింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శనివారం హైద�
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం జరిగిన నిత్య కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 276 జంటలు పాల్గొన్నాయని, ఇప్పటి వరకు ఆలయ చరిత్రలో ఇదే అత్యధికమని దేవ�
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె, బస్తీ �
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్ అని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీరాపల్లిలో సోమవారం సత్తు
బీఆర్ఎస్కు ప్రజాబలం ఉందని, గులాబీ జెండానే ప్రజలకు అండ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలోని జ్�