Khammam | భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. బావిలో దూకి సచ్చిపోతానని ఇంట్లో నుంచి వెళ్లిన భార్య నిజంగానే దూకేసిందేమోనని.. ముందు వెనుక ఆలోచించకుండా ఓ భర్త బావిలో దూకేశాడు. ఈత రాకపోవడ�
‘నవ్వించేవాడు యోగి.. నవ్వే వాడు భోగి.. నవ్వలేని వాడు రోగి’ అన్నట్లు ప్రపంచ నవ్వుల దినోత్సవం వచ్చే నెల 7న ఖమ్మంలో పెద్ద ఎత్తున నవ్వుల హంగామా వచ్చేస్తోంది.
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉందన్న అహంతో ధన రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల�
కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మంలోని ముస్లింలకు ప్రభుత్వం తరఫున గురువారం ఖమ్మంలోని సీక్వెల్లో జిల్లా అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ర�
సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళ�
గ్రీనరీ మధ్య కనిపిస్తున్న ఈ చిత్రం ముదిగొండ నుంచి చెరువు మాధారం వెళ్లే బీటీ రోడ్డు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రహదారి పనులు చేపట్టినా వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నది. గడిచిన తొమ్మిదేళ్లలో జిల్లావ్యాప్తంగా ప�
ఎవరూ ఊహించని రీతిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చిపంటను తీసుకొచ్చారు. గడిచిన మూడు రోజులు మార్కెట్కు వరుస సెలవులు రావడంతో తిరిగి సోమవారం యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. వరుస సెలవు�
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం-కురవి జాతీయ రహదారి (ఎన్హెచ్-65ఏ) అభివృద్ధి కోసం రూ.124.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం నిర్వహించి ఒత్తిడి తేవడ�
ఖమ్మం జిల్లా చీమలపాడు (Cheemalapadu) అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన (Gas cylinder blast) ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదర�
Harish Rao | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్న�