స్వరాష్ట్రంలో సాగు రంగానికి తిరుగులేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒకప్పుడు పంటల సాగు చేసుకునేందుకు అప్పుల కోసం వెళ్లిన అన్నదాతలు.. నేడు అదే పంటలను మద్దతు ధరకు విక్రయించి గ్రామాల్లో అప
ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది.
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Li
ఖమ్మం నగర పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారి చిరకాల నెరవేర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కంకణం కట్టుకున్నారు. స్థలాల కేటాయింపునకు 23 ఎకరాలకు వారం క్రిత�
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు మదం, అహంకారంతోనే విర్రవీగుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ నీరజ, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్�
‘పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు’ అని నిరూపించాడు కొత్తగూడెం జిల్లా
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసి
‘యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి.. ప్రస్తుతం ఏ కొలువుకైనా పోటీ ఉన్నది.. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరో
చిన్నారి కంట్లో నుంచి గింజలు, రాళ్లు వస్తున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. కానీ నగరంలోని మమత దవాఖాన వైద్యులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆ బాలిక తనకు తెలియకుండానే బియ్యపు గింజలు, దూది గింజలు, ప
దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ వ్యాపారులపై ప�
తెలంగాణలో ఎవరూ కంటి సమస్యతో బాధపడకూడదు.. ప్రతిఒక్కరి కళ్లలో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నది. గతంలో నిర్వహించిన మొదటి విడత ‘కంటి వెలుగు’ గ్రాండ్ సక్�
పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ - 2023 బుధవారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉండడంతో విద్యార్థులకు పది గం�
‘సీఎం కేసీఆర్ విజన్ మేరకు గొంగళి పురుగులాంటి ఖమ్మం నగరాన్ని తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దాం.. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేశాం.. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం.. నగ�