వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలె
Khammam | అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆదివారం ఖమ్మం నగరంలోని జయనగర్కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం గణేశ్వరానికి చెందిన భూక్యా సీతారాములు అనే ప్రభుత్వ ఉపా�
Telangana | రాష్ట్ర బీజేపీలో కొత్త టెన్షన్ మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది
మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయింది.. మొలక దశలో ఉన్న పత్తి పంటకు వర్షం ప్రాణం పోసింది. కంది, పెసర పంటలకు ఊపిరిపోసింది. వరి నాట్లకు మార్గం సుగమం చేసింద�
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరువాన కురిసింది. తెల్లవారుజామునే ముసుకురున్న వర్షం.. సాయంత్రం వరకూ ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు జిల్లాలో వర్షాలు కుర�
జిల్లాలో రానున్న సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ హా�
Ponguleti | మాట మాట్లాడితే తనకే మస్తు ఆస్తులున్నయ్.. ప్రజల కోసం ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖర్చు పెడతానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీరాలు పలుకుతుంటారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం ప్రజల ఆస్తిని అక్రమంగ
సాధారణ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొందరు సీఐ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వా�
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ నైరుతి
కాంగ్రెస్ (Congress) అంటే స్కాంల పార్టీ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ నాయకులు అవకాశవాదులని విమర్శించారు. తెలంగాణకు (Telangana) ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Khammam | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభకు వెళ్తున్న వారితో పాటు వ�
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు.