ఊరూరా శ్రావణ మాస బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఇంటి వద్ద అలంకరించిన బోనాలను మహిళలు గ్రామ దేవత ముత్యాలమ్మకు సమర్పించేందుకు డప్పు చప్పుళ్లతో బయలుదేరారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి భక్తిభ
ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన అమిత్ షా సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. కొండంత రాగం తీసి.. ఏదో చేసిండు అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్షా పర్యటన సాగింది. ‘రైతు గోస-బీజేపీ భరోసా’ పేరుతో సభ పెట్టినా.. అది ఆద్యంతం
Minister Harish Rao | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తీవ్రంగా స్పందించ�
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో పరిసమాప్తమైంది. మొదటి విడతలో తెలంగాణ కోటా 78కు గాను 77 సీట్లు, ఆలిండియా కోటా 15కు గాను 13 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ప్రకారం మొత్తం 90 మంది విద్య�
కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఖమ్మానికి చెందిన నేతల మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంతోపాటు సభావేదిక స్థలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశా�
Amit Shah | ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకుని.. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి సీతారామచంద
Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమ�
ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 28 నాటికి సీట్లు భర్తీ చేయాలనే ఎన్ఎంసీ నిబంధన మేరకు జాతీయ స్థాయితోపాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్న�
ఖమ్మం వర్తకులకు, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగానే ఉన్నామని, మీ సహకారంతోనే ఖమ్మం త్రీటౌన్ను సంపూర్ణంగా అభివృద్ధి చేశా
ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు దక్కడంతో సీఎం కేసీఆర్ నమ్మకానికి పెద్దపీట వ
బీఆర్ఎస్ అధిష్ఠానం సోమవారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటన గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుత
‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ గెలుపుకోసం బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, నాయకులపైనా ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమ�
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ �
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలత
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�