స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు చాంపియన్గా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఖమ్మం 36 పరుగులతో ర�
V Hanumantha Rao | రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత�
ఖమ్మం నగరంలోని ఓ యువకుడికి పక్షులున్నా.. జంతువులన్నా విపరీతమైన ప్రేమ. దాంతో తన ఇంట్లోనే రకరకాల పావురాలు.. రంగురంగుల చిలుకలు.. కుందేళ్లను పెంచుతున్నాడు. ఖమ్మం నగరం భుర్హన్పురానికి చెందిన అదిబ్ జమాల్ అనే య�
ఖమ్మం వ్యవసాయ, వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం
Goods train | ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెలలో జరుగనున్న పాలక మండలి సమావేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.
ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన వాసు సందీప్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. పాత ఆటోను కొని, దానిని టీ షాపుగా మార్చుకున్నాడు.
ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి సిద్ధం
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఏర్పడి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా శని, ఆదివారాల్లో ఖమ్మం నగరంలో మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, జాతీయ కార్యదర్శి కేఎస్ మల్ల�
Travel bus overturned | ఖమ్మం(Khammam) జిల్లా మద్దులపల్లి(Maddulapalli) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు(Private travel bus) బోల్తాపడింది( overturned ). ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా( Injured ), మరో తొమ్మిది మందికి స్వల్పంగా గాయపడ్డారు.
ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్తోపాటు మరో ముగ్గురు ఆ లయ పాలక మండలి సభ్యులను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండలం గోపాలరావుపేటకు చెందిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ కొనేండ్ల క్రిత
Inturi Shekar | ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. జీళ్లచెర్వులోని శ్రీసీతారామచంద్రస్వామి ఆ�