Minister Puvvada Ajay | ఖమ్మం: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మ
బీఆర్ఎస్సే ప్రజల గ్యారెంటీ కార్డని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎవరెవరో వచ్చి గ్యారెంటీ కార్డులు ఇస్తామంటే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున నమ్మితే మళ్లీ ప�
MP Ravichandra | తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
ఖమ్మంలో కొందరు శిఖండి రాజకీయాలు చేస్తూ ఇకడ అభివృద్ధిని అడ్డుకుంటూ, నగరాన్ని మళ్లీ వెనకి నెట్టాలని తిరుగుతున్నారని, అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుప�
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నె�
Harish Rao | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతిపక్షాలు దండగ అని ధ్వజ�
‘అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు.. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామం ఎక్కడా లేదు.. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు సైతం ఓ మెడికల్ కాలేజీని ఇచ్చారు.. అడిగిందే తడవుగా పా�
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నూతన కలెక్ట�
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను సృష్టించి, ఉన్న ఆస్తులను కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. ఇవరం తెలవనోడు, కత్తి, నెత్తి తెలవనోడు చెప్పే మాటల్లో �
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్ పెటేందుకు తుమ్మ�
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా విద్యాసాగర్ ఖమ్మం చీఫ్ ఇంజినీర్గా నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం సీఈగా ఉన్న శంకర్నాయక్ను ఇరిగేషన్ శాఖ ప్రధాన క�
Minister Puvvada | హైదరాబాద్కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 23వ డివిజన్లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ పనులకు సోమవారం ఆయన శంక�