CM KCR | దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగో�
KTR | ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్పై అమెరికాలో కత్తి దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం, తె�
Congress | ఒకరి ఓటమి కోసం మరొకరు అంతర్గత కుట్రలు.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఖమ్మం కాంగ్రెస్లో ముఖ్య నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి కుంపట్లు పెట్టుకున్నారు. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున
మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహ�
Khammam | ఉద్యమాల ఖిల్లా... పోరాటాల గడ్డ... త్యాగాల చరిత్ర ఖమ్మం జిల్లాది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జ
CM KCR | గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు �
CM KCR | పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే చేసి ఐద
రానున్న ఎన్నికల్లో మధిరలో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీయే అని, అకడ గెలిచేది లింగాల కమల్రాజు అని మంత్రి అజయ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గోబెల్స్ ప్రచారం మాత్రమే చేస్తుందని, నిజంగా వా�
శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్లయింగ్ స్కాడ్, టాస్క్ఫోర్స్ అధికారులు చెక్ పెట్టారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో-కన్వీనర్
రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభి
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా గుండాల(ఆర్జేసీ) కృష్ణను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన విషయం విదితమే.
Puvvada Vasantha Lakshmi | ప్రతి మగాడి విజయం వెనుక మహిళ శక్తి ఉంటుందని అంటుంటారు. ఆ మాదిరిగానే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజయం వెనుక.. ఆయన సతీమణి వసంత లక్ష్మి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలతో