Goods train | ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెలలో జరుగనున్న పాలక మండలి సమావేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.
ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన వాసు సందీప్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. పాత ఆటోను కొని, దానిని టీ షాపుగా మార్చుకున్నాడు.
ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి సిద్ధం
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఏర్పడి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా శని, ఆదివారాల్లో ఖమ్మం నగరంలో మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, జాతీయ కార్యదర్శి కేఎస్ మల్ల�
Travel bus overturned | ఖమ్మం(Khammam) జిల్లా మద్దులపల్లి(Maddulapalli) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు(Private travel bus) బోల్తాపడింది( overturned ). ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా( Injured ), మరో తొమ్మిది మందికి స్వల్పంగా గాయపడ్డారు.
ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్తోపాటు మరో ముగ్గురు ఆ లయ పాలక మండలి సభ్యులను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండలం గోపాలరావుపేటకు చెందిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ కొనేండ్ల క్రిత
Inturi Shekar | ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. జీళ్లచెర్వులోని శ్రీసీతారామచంద్రస్వామి ఆ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి పోటెత్తింది. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
‘కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదా?’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చివరికి ఇటీవలి కేంద్ర మధ్యంతర బడ్జెట్లోనూ అన్నదాతలను నిరాశపరిచారని విమర్శించారు. అందులో వ్యవసాయ రంగానికి, రైతు�
Revanth Reddy | వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఇదివరకే టీపీ�
ప్రస్తుత వ్యవసాయ సీజన్కు సాగర్ జలాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాత కాల�
ఖమ్మం నగరంలో అక్రమంగా నివా సం ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆటో ఎక్స్పో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఖమ్మం జిల్లా ప