కాంగ్రెస్ పార్టీ (Congress) పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో సోమవారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప�
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ కారు గుర్తుపై ఓటు వేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు కోరారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థ�
Minister Puvwada | ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని అమలు చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada )అన్నారు. శుక్రవారం ఆయన �
ఆడబిడ్డలకు చీరె అపురూపం.. పండుగ పూట నచ్చిన చీరె కట్టుకుని మురిసిపోతూ ఉంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరు.. బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రతి ఇంటికీ ఆ కళను తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నగా ఏటా మహ
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అదే క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, వాటి�
ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిపామ్ ఫ్యాక్టరీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఐకాన్గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా కోట్లాది రూపాయల నిధులను పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సర్కారు వరదలా పారించింది.
మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని వీడీఓస్ కాలనీలో గల క్యాంప్ కార్యాలయంల
ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పారిస్తున్న నిధుల వరదతో ఏళ్లుగా జరగని అభివృద్ధి అనతి కాలంలోనే కళ్ల ముందు కనిపిస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్
సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే కార్యక్రమం నిరంతర ప్�
నవరాత్రులు తీరొక్క పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి జిల్లా ప్రజలు వీడ్కోలు పలికారు. గురువారం రెండో రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మండపాల నిర్వాహకులు, మహిళలు.. విఘ్నేశ్వరుడి విగ్రహాలను ముస్తాబు చేసిన వాహ�