ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్ల
Khammam | ఖమ్మం : ఓ తల్లి తన ఇద్దరు కుమారులను తామర చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది.
సమాజ సేవకే అంకితమవుతానని, పేదలకు విద్య, వైద్య, ఉద్యోగరంగాల్లో సహాయం చేస్తానని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్�
ఖమ్మం లకారం ట్యాంక్బండ్పై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిషరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న �
రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. నిలువ నీడలేక ప్రభుత్వ భూముల్లో నివాసం.. దశాబ్దాల నుంచి అదే ఇంట్లో పిల్లాపాపలతో తల దాచుకుం టున్నారు.. పేరుకు ఇల్లు ఉంది గానీ అది ఎలాంటి అక్కరకు రాదు. ఇంటిని చూసి అ�
దాదాపు పక్షం రోజులు కావొస్తున్నా ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు విడువడం లేదు. గత నెల 20 నుంచి జిల్లాలో రోజు విడిచి రోజు వాన కురుస్తూనే ఉంది. వాన ఎప్పుడు విడిచిపోతుందా? కోసిన పంటను అమ్ముకుందామా? అనుకుంటూ రైతుల
మున్సిపాలిటీలు సకాలంలో పన్ను వసూళ్లను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్లీబర్డ్' మున్సిపాలిటీల్లో సత్ఫలితాలనిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 వరకు పన్ను చెల్లించిన ఇంటి యజమానులు 5 శాతం రాయి
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అండగా నిలిచిన ప�
హైదరాబాద్లో అన్ని హంగులు, వసతులతో నిర్మించిన రాష్ట్ర సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అయిదో అంతస్తులోని రవాణాశాఖ మంత్రి క్యాబిన్లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆశీనులయ్యారు. మంత్రిని ఆయన
ఖమ్మం నగర పరిధిలోని 21 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ కొలువులకు మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బయోమెట్రిక్ పద్ధతిలో సిబ్బంది అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించా�
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కల నెరవేరింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆదివారం నూతన సచివాలయంలో �
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు.
చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంజూరైన ఎక్స్గ్రేషియాను ఖమ్మంలోని ఐడీవోసీలో చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబ�
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని పనులు మే నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది టెక్నీషియన్లు, వర్కర్లను తెచ్చుకో