ఖమ్మంలో మంగళవారం రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం అర్బన్లో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు తెలిసింది.
ఖమ్మం సిటీ, మార్చి 28: ఖమ్మంలో మంగళవారం రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం అర్బన్లో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ గర్భిణి వైద్య సేవల కోసం రాగా ఆమెకు కొవిడ్ ఉన్నట్టు తేలిందని వైద్యులు తెలిపారు.