బీఆర్ఎస్ నేత, బలహీన వర్గాల నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు గురువారం నగరంలో ‘క
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
KCR | త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న కరీ�
Chicken | నచ్చని కూర వండితే ఆ రోజు అన్నమే తినరు. ఉపవాసమైనా ఉంటారు.. కానీ ఆ వంట వాసన కూడా చూడరు. అయితే ఓ పిల్లాడు కూడా కోడి మాంసానికి దూరంగా ఉన్నాడు. కోడి కూర ఎందుకు తినడం లేదని ఆ పిల్లాడిని తండ్రి చితకబ
ఉమ్మడి పోరాటాల కోసమే సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్) ఆర్ఐ పార్టీలు కలిసి సీపీఐ (ఎంఎల్) మాస్లైన్గా ఏర్పడ్డాయని ఆ పార్టీ జాతీయ స్థాయి మహాసభల నిర్వహణ కార్యదర్శి పోటు రంగారావు,
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు చాంపియన్గా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఖమ్మం 36 పరుగులతో ర�
V Hanumantha Rao | రాష్ట్ర కాంగ్రెస్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎంపీ టికెట్ల కోసం చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత�
ఖమ్మం నగరంలోని ఓ యువకుడికి పక్షులున్నా.. జంతువులన్నా విపరీతమైన ప్రేమ. దాంతో తన ఇంట్లోనే రకరకాల పావురాలు.. రంగురంగుల చిలుకలు.. కుందేళ్లను పెంచుతున్నాడు. ఖమ్మం నగరం భుర్హన్పురానికి చెందిన అదిబ్ జమాల్ అనే య�
ఖమ్మం వ్యవసాయ, వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం
Goods train | ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఈ నెలలో జరుగనున్న పాలక మండలి సమావేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు.
ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన వాసు సందీప్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. పాత ఆటోను కొని, దానిని టీ షాపుగా మార్చుకున్నాడు.