రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఏటేటా పెరుగుతున్నది. ఏ సరిహద్దు చెక్పోస్టు చూసినా గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఇన్నాళ్లూ గోదావరి పరవళ్లు, పచ్చని అభయారణ్యాలు, బొగ్గు గనుల కేంద్రంగా, గ్రానైట్ మాగాణిగా పేర
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధ�
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమక�
Bhadradri Kothagudem | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చ
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు(Heavy rain) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలోని(Bhadrachalam) చర్ల వద్ద రహదారి పైకి నీరు చేరడంతో రాకపోలకు తీవ్ర అంతరాయ
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం
Telangana | అల్లారుముద్దుగా పెంచుకున్న పాపానికి అమ్మమ్మనే హతమార్చాడు ఓ మనుమడు. జల్సాలకు డబ్బు లు ఇవ్వలేదన్న కోపంతో మట్టుబెట్టాడు. ఈ ఘటన ఖమ్మంలో మంగళవారం వెలుగుచూసింది.
Crime News | ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లీ కూతుళ్ల మృతిపై మిస్టరీ వీడింది. భార్య కుమారి, కూతుళ్లు కృషిక, తనిష్కను భర్త ప్రవీణ్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Autodrivers protest | ఆటోడ్రైవర్ల పట్ల ఐఎన్టీయూసీ వైఖరిని నిరసిస్తూ ఆటోవర్కర్స్ యూనియన్ జిల్లా, నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని (Khammam) కాంగ్రెస్ జిల్లా కార్యాలయం(సంజీవ్రెడ్డి భవనం) వద్ద(Congress office) నిరసన(Autodrivers protest) వ్యక్తం
ఖమ్మం నగరంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించింది. నగరంలోని వైరా రోడ్డులో ఏర్పాటు చేసిన షోరూంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ నటి సంయుక్త మేనన్ల�
వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు వలస కూలీల మీద ఆధారపడుతున్నారు. వరినాట్లు వేసేందుకు మూడు, నాలుగేండ్లుగా బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని సూ�
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందించి ‘రైతుభరోసా’ పథకాన్ని అమలు చేస్తామని రైతుభరోసా పథకం రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్�
ఇద్దరు ఉపాధ్యాయులు 200 మందికి ఎలా బోధిస్తారంటూ ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి హైస్కూల్కు తాళం వేశారు.
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.