ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్
తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు రోజంతా పత్తి చేను, చెట్లపై ఆటలాడుతూ కనిపించారు. వివరాల్లోకెళ్తే.. దుమ్ముగూడెం మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన లింగాపురం పాఠశాల ఏకో ఉపాధ్యాయ పాఠశాల. ఇక్కడ రెగ్యుల�
Sandra Venkata Veeraiah | కాంగ్రెస్ కాలయాపనలతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ తీరు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాలయాపనలో భాగమేనని ప్రజల్లో అనుమా�
Puvvada Ajay | పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను బలంగా వినిపించడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీనే ఎందుకు ఉండాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప
నెలరోజుల్లోనే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి నెలరోజులు దాటుతున్నా ఏమీ చేయల
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువసార్లు తెలంగ�
మిర్చి రైతులు భగ్గుమన్నారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా, రకరకాల కారణాలు చెప్తూ రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటూ పలువురు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
ఖమ్మంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అథ్లెట్లు 8 బంగారు, 8 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు.
ప్రతిపాదిత ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అలైన్మెంటు మారింది. తనికెళ్ల మీదుగా కాకుండా బల్లేపల్లి, ఖానాపురం హవేలీ మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త అలైన్మెంట్ వల్ల కలెక్టరేట్కు ఎటువంట�
Minister Thummala | ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సదుద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన(Prajapalana) కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించామని, దాంతోనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.