ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.50 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
సమాజాన్ని మార్చగలిచే శక్తి సాహిత్యానిదేనని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ సాహితీ సంస్థ ‘అక్షరాల తోవ’ ఆరో వార్షికోత్సవ సభ ఖమ్మం రికాబజార్ హైసూల్ ప్రాంగణంలో సంస్థ బాధ్యుడు నామా పురుషోత్తం అధ్యక్షతన ఆదివ�
NIMS | హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది.
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట�
అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో అర
యువత మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకున్న గంజాయి విక్రయంతోపాటు వినియోగానికి పురిగొల్పుతున్న ముఠాను ఖమ్మం టూటౌన్ పోలీసులు, టాస్క్ఫోర్సు పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ స
సొసైటీ చైర్మన్ల సహకారం, బ్యాంకు ఉద్యోగుల కృషి ఫలితంగా అనతి కాలంలోనే నష్టాలను అధిగమించి ఖమ్మం డీసీసీబీని రూ.10 కోట్ల లాభాలకు తీసుకొచ్చామని చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. శుక్రవారం డీసీసీబీ సీఈవో అబ్ద�
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని తామంతా కోరామని, దీనిపై స్పష్టత వచ్
గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన నిర్మాణ దశలో కూలిపోవడంతో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది.
Khammam | ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి కుప్పకూలింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణా
Renuka Chowdary | పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆసక్తిచూపుతున్న తరుణంలో.. అక్కడి నుంచి పోటీ చేసే హక్�
వైరా మున్నేరుపై జాలిముడి ప్రాజెక్ట్ రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలని, అదే విధంగా ఇదే ప్రాజెక్ట్లకు సంబంధించిన కాలువలను ఆధునీకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. మధిర పట