Congress Party | ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రఘురాం రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి�
దక్షిణాది రాష్ర్టాల్లో పట్టుకోసం ఉన్నట్టుండి బీజేపీ కొత్త రాగం ఎత్తుకున్నది. ఎన్నికల్లో తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను సమిధ చేయాలని చూస్తున్నది. నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కథ మళ్లీ మొదటికొచ్చింది. అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. ఖమ్మం కాంగ్రెస్లో ముగ్గురు కీలక నేతల ఆధిపత్య ధోరణి మధ్య ఎ�
Congress | ఖమ్మం నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చులేకపోతున్నది. ఎంపీ టికెట్ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేట�
Telangana | ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కామేపల్లి మండలం పండితాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. మం�
కరీంనగర్, ఖమ్మం లోక్సభ టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే బీసీలమంతా కలిసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటన�
Telangana | ఫైనాన్స్ వ్యాపారుల నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం విడుదల చేశారు. మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
Congress | ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్�
ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నే�