ఖమ్మంజిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మృతికి కారకులను కఠినంగా శి
ఎట్టకేలకు జిల్లాల్లోనూ వన మహోత్సవం ప్రారంభమైంది. ఇటీవల వరంగల్ జిల్లాలో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి, మొక్క నాటి సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Shortage of seeds | వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురుస్తుండటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు(Seeds) వేయ డానికి సిద్ధమవుతున్నారు. కానీ, ఖమ్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
KTR | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెనుకాల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తానికి ఆ ప్ర�
KTR | సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మరో నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు కృషి చేశారు. ఆ ఫలితాలను తెలంగాణ ప్రజలందరూ కళ్లారా చూశారు.
మిర్చి రైతులకు ఓ వ్యాపారి టోకరా ఇచ్చాడు. రైతుల నుంచి వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మలుగుమాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంటలో సక్రియ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కాగా, మృతుడు సక్రియకు గ్రామంలోని మరో వర్గంతో భూ వివాదం ఉన్నట్లు తెలిసింది.
ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభలో యూనియన్కు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం ప్రారంభ సభ, మధ్యాహ్నం రాష్ట్ర డెలిగేట్ల సమావేశం నిర్వహించారు. ఇందులో యూని�
ఖమ్మం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నేత కర్నాటి కృష్ణను ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆకస్మికంగా ఇంటికొచ్చిన పోలీసులు.. విచారణ ప�
దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, హెల్త్కార్డుల కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టీయూడ