Tragedy | ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి ఓ కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు.
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
MLC Elections | ఖమ్మం - వరంగల్ - నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. �
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను ఇస్తూ సీఈవో వికాస్రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు
Minister Ponguleti | పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు(Welfare schemes) అందజేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti )అన్నారు.
ఆస్తి కోసం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటుచేసుకున్నది. గోపాలపేటకు చెందిన పిట�
‘పల్లెల ప్రగతే దేశానికి పట్టుకొమ్మ’ అన్నారు పెద్దలు. కానీ అవే పల్లెలకు నేడు కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొ
ఖమ్మం జిల్లాలోని (Khammam) తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
KTR | ‘ఇప్పుడు కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధికార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలి.. విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా పోరాడేవాళ్లు కావాలి.. యువకుడు, విద్
ఖమ్మం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు (70) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేరిన ఆయన బుధవారం మరణించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల