Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 వేల ఉద్యోగాల కథ ఎట్ట ఉన్నదో.. సీతారామ ప్రాజెక్టు కథ కూడా అట్లనే ఉందని హ�
వానకాలం సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే నిర్ణయంలో సాగర్ డ్యాం నుంచి శుక్రవారం విడుదలైన కృష్ణా జలాలు సోమవారం రాత్రి పాలేరుకు చేరుకున్నాయి.
ప్రజా సమస్యలపై పనిచేయడానికి పదవి మాత్రమే గీటురాయి కాదని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఖమ్మం జిల్లా పరిషత్లో అర్థవంతమైన చర్చలు జరిగాయని గుర్తుచేశారు.
ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ నెల 1వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటు రుతుపవనాలు, అటు అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఈ వానలు పడుతాయని తెలిపింది.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల-రాయినిగూడెం మధ్య ఫె్లైఓవర్ నిర్మాణానికి కే�
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు డిమాండ్ చేశారు.
KTR | ముదిగొండ మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 17 ఏండ్లు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రై�
Minister Ponguleti | రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) అన్నారు.
Electric shock | నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్(Electric shock) తగిలి యువ రైతు మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఏటేటా పెరుగుతున్నది. ఏ సరిహద్దు చెక్పోస్టు చూసినా గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఇన్నాళ్లూ గోదావరి పరవళ్లు, పచ్చని అభయారణ్యాలు, బొగ్గు గనుల కేంద్రంగా, గ్రానైట్ మాగాణిగా పేర
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధ�
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమక�