జిల్లాలో వారం, పది రోజులుగా పత్తి పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. పంట సీజన్కు ముందుగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ దిశగ
రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం 46వ డివిజన్ సారథిగర్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.కోటితో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రె�
కుల వృత్తులను ప్రోత్సహిస్తే అనేక లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్క�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మరణించారు. శనివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కం�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షం కురిసింది. నవీపేట మండలంలోని యంచ గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడిన శబ్దానికి గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(61) మృతిచెందిందని స్థానికు�
ఖమ్మంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నిజామాబాద్కు చెందిన ఎంఐఎం నాయకుడు మునవార్ అలీ ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. దీంతో నగరంలోని అతడి నివాసంలో మంగళవారం తనిఖీలు చేశారు.
Harish Rao | ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడుతారా..? అని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఒకవైపు కృష్ణా నది
పంటలకు నీరందక పొట్టదశలో ఉన్న వరితోపాటు పత్తి, మిర్చి ఎండిపోతున్నాయని, వెంటనే ఎన్నెస్పీ జలాలను విడుదల చేసి కాపాడాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ కార్యాలయం ఎదుట శుక్రవారం
Flood victims | ఖమ్మంలో(Khammam) వర్షాలు తగ్గినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. భారీ వర్షాలకు సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలు ప్రభుత్వ సాయం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వరద బాధితులను (Flood victims)అన్ని విధాల�
జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. గణపతిబప్పా మోరియా.. అంటూ భక్తకోటి గణనాథుడికి భక్తిప్రపత్తులతో వీడ్కోలు పలికారు. ఉత్సవ మండపాలు, భారీ సెట్టింగులు, చలువ పందిళ్లలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి వెళ్లి �
ఖమ్మం నగరంలోని 48వ డివిజన్కు చెందిన దోరేపల్లి కోటయ్య (70) దశాబ్దాలుగా దానవాయిగూడెం పార్కు ఏరియాలోని గణేశ్నగర్లో ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. గతంలో డ్రైవర్గా పనిచేసిన ఆయన.. వృద్ధాప్యం కారణంగా కొన్నే�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు శనివారం బస్సులో వెళ్తున్న పౌరహక్కుల సంఘం నేతలను మణుగూరు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశ