రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చి మోసం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల సోసైటీలో రైతు సేవలను విస్తరించడం జరుగుతుందని సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో మహాజన సభ సమావేశం జరిగింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుండి నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పరస పట్టాభి రామారావు, దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి వేణుగో
గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య వీరభద్రం నాయక్ అన్నారు. గురువారం బోనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో ట్రైకార్ రు�
మధిరలో ప్రముఖ సంఘ సేవకుడు, ఆరోగ్య పర్యవేక్షకులు లంకా కొండయ్య బృందం హెల్పింగ్ హోమ్ పేరుతో పాత సామానుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దాతల నుండి సేకరించిన పలు రకాల సామాన్లను పేదలకు అందజేశారు.
ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రాయపట్నం రోడ్డు నందు గల షాదీఖానాలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మధిర పట్టణంలో400 మందికి, మధిర మండలంలో 400 మంది పేద ముస్లింలకు మధిర తాసీల్దార్ కె. రాంబాబు చేతుల మీదుగా �
మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ వర్తించేలా చూడాలని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నాతండాకు చెందిన గిరిజన రైతు భూక్య నాగేశ్వరరావు అన్నారు.
రాంగ్ రూట్లో వచ్చిన లారీ బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగింది.
విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధి
సువిధ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అమెరికాకు అనుబంధంగా ట్రస్ట్ సువిధ వికాస్ ఆధ్వర్యంలో చింతకాని మండలం నామవరం ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, ట్రస్ట్ బాధ్యులు అమరనేని మన్మధరావు చేతుల
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని కొత్త మసీదులో ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో 400 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా మంగళవారం తోఫా (పండుగ సామాగ్రి) పంపిణీ చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్యని సీపీఎం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కార్యదర్శి కిలారి సురేశ్ అన్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు.
మధిర మండలంలోని దెందుకూరు గ్రామ వాసి పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. వెంకటేశ్వర్లు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహిస్�