ప్రభుత్వ బడులకు ‘స్మార్ట్’ హంగులు ఇప్పటికే వందలాది బడుల్లో పరికరాలు మన ఊరు- మన బడి’తో బోధన పద్ధతుల్లో మార్పులు సాంకేతిక పరికరాలు సమకూర్చేందుకు చర్యలు ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 7: గ్లోబలైజేషన్ నేపథ�
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ కార్యక�
ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 7: ఖమ్మం నగరంలోని గుట్టలబజార్ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సోమవారం వైభవంగా వాసవీమాత మహోత్సవాలు జరిగాయి. మూడురోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు సోమవారంతో ముగిశాయి. గన్నవ�
పాల్వంచ, ఫిబ్రవరి 7: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) వ్యవస్థాపక అధ్యక్షుడు సంగెం జంగయ్యగౌడ్ (85) ఆదివారం పాల్వంచ పట్టణం కాంట్రాక్టర్స్ కాలనీలోని స్వగృహంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సమాచా�
వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయాలని, అదే లక్ష్యంతో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
ఎస్సీలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల సన్నద్ధం బంగారానికి(బెల్లం) భారీ డిమాండ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు స్థానిక సమ్మక్క – సారలమ్మ జాతర్లకు ఏర్పాట్లు కొత్తగూడెం కల్చరల్, ఫిబ్రవరి 5 : అమ్మా.. తల్లి..
నాణ్యత పాటిస్తూ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి అదనంగా అవసరమైన రోడ్లకు ప్రతిపాదనలు పంపాలి వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 5: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్�
సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అండగా నిలుస్తున్నారని, దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం �
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం, సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న చిత్రకూట మండపంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఒక రోజూ వృథా కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిలకతో విద్యాబోధన జరగాలని, పూర్తి స్థాయిలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ఖ�
విద్యను మించిన గొప్ప దానం మరొకటి లేదనేది ఆయన ప్రగాఢ నమ్మకం. విద్యను పదిమందికి పంచితే మరింత పెరుగుతుందే తప్ప ఎన్నటికీ తరగదనేది ఆయన విశ్వాసం. రేపటి పౌరులను తీర్చిదిద్దే ‘బడి’ ఎల్లప్పుడూ విద్యాకాంతులు విక�