సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై
జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చట్టాన్ని పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సమగ్ర గ్రామీణ విధాన సంస్కరణల ఫలితంగా పల్లెల ముఖచిత్రమే అద్భుతంగా మారిపోయిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాత�
మిషన్ భగీరథ సురక్షిత తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఎస్ఈ సదా శివకుమార్ ఏఈలకు సూచించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతూ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశార�
స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణపై భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు మన బాధ్యతను మరింతగా పెంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పంచాయతీరాజ్శాఖ మంత్రి
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం 8వ రోజు లక్ష్మీతాయారు అమ్మవారు ‘వీరలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సత్తుపల్లిలో 9రోజులపాటు బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు అంబరాన్�
సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీపికబురు అందించింది. ఇప్పటికే ఈ నెలలో దసరా అడ్వాన్స్ ప్రకటించగా.. బుధవారం సీఎం కేసీఆర్ 30 శాతం లాభాల వాటా చెల్లిస్తామని తెలిపారు. దీనికితోడు దీపావళి బోనస్ కూడా రూ.76,500 రాన�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్టీఐ)లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న 30 కేసుల వి
ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నిర్మాణాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రజా�
టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు జన్మదిన వేడుకలు బుధవారం ఖమ్మంలో జరిగాయి. పగడాల అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పలు చోట్ల వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిం�
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుం