తెలంగాణలో అభివృద్ధిని చూస్తే బీజేపీకి కడుపు మండుతున్నది. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నది. విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది. పదే పదే విషం కక్కుతున్నది. రాజ్యసభ సాక్షిగా ప్రధాని మోదీ ఉ�
చింతకాని, ఫిబ్రవరి 9: తెలంగాణ జాతికి ప్రధాని మోదీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను
వైరా, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆధ్వర్యంలో వైరాలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మ దహన�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరితే కళ్లు మండుతున్నాయా? మీ గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతుందని కడుపు మంటా? ప్రధాని మాటలతో తెలంగాణ అమరుల ఆత్మలు ఘోశిస్తున్నాయి దమ్ముంటే తెలంగాణ బీజేపీ నాయకులు రాజీనామా చేయ�
లవ్ స్టోరీ ఆఫ్ 2022గా యువ ఐఏఎస్ అధికారి కథనం సామాజిక మాద్యమాల్లో హోరెత్తుతోంది. వాలంటైన్స్ డేకు ముందు వారు ప్రేమించుకున్న తీరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న తీరును చూసిన పలువురు.. ‘వాహ్.. శెభాష్' అం�
ఖమ్మం ఏఎంసీకి మరోసారి మిర్చి పంట (ఎర్ర బంగారం) పోటెత్తింది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో పొరుగు జిల్లాల నుంచి కొద్ది రోజులుగా రైతులు భారీగా పంటను తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం జెండాపాట సమయానికి సుమార�
దమ్మపేట మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల సంఖ్య వెయ్యి దాటింది. తాజా గణాంకాలు పరిశీలిస్తే 1,097 మంది పేదల ఈ పథకం లబ్ధిపొందారు. గడిచిన ఏడేళ్లలో వీరు ఆ పథకాల కింద రూ.9 కోట్ల లబ్ధిని పొందారు. దమ్మపే�
పాఠశాల విద్యలో పదో తరగతి చివరి దశ.. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సమగ్ర వివరాలతో కూడిన సర్టిఫికెట్ అందుకోవడం కీలకం. ఇంటర్మీడియేట్తోపాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు పదోతరగతి మార్కుల జాబితానే ప్ర�
సింగరేణిని బలహీనపరిచి, కార్మికుల నోట్లో మట్టి కొట్టేందుకు బీజేపీ చేస్తున్న చర్యలను తిప్పికొడతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు బీజేపీ చేస్తు�
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నసిస్ హబ్లో 56 రకాల రక్త పరీక్షలు ఉచితమని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి అందరూ వినియోగించుక
గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర ఏసీపీ ఆంజనేయులు సూచించారు. నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకదవ్యాల నివారణకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.
విద్యార్థుల చదువులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈవో)రవిబాబు సూచించారు. ప్రభుత్వ జజూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు
కేంద్రం చేతకానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి రావడం పగటి కల కాషాయ నేతలకు దమ్ముంటే రాష్ర్టాభివృద్ధికి నిధులు తీసుకు రావాలి మంత్రి
ఇతర పంటల సాగుకు రైతుల మొగ్గు ప్రధాన పంటగా మక్క పుష్కలంగా ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలు సకాలంలో చేతికందిన పెట్టుబడి సాయం ఖమ్మం, ఫిబ్రవరి7 (నమస్