అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర మండల కార్యదర్శులు మురళి, మందా సైదులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎం పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాసీల్దార్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామంలోని బంజారాకాలనీలో గల రామాలయ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ భాగం రూప నాగేశ్వరరావు దంపతులు రూ.25 వేలు ఆర్థిక సాయం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, ర్యాలీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రజలను నిర్భంధాలు పాలు చేస్తుందని ఆయన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం ప్రారంభించి లబ్ధిదార
దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను కేంద్రం వెంటనే నిలిపేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఖమ్మం జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చౌక ధరల దుకాణాల ద్వారా మంగళవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తాసీల్దార్ అనిశెట్టి పుర్ణచందర్ ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని టేకులగూడెం గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అభయాంజనేయ స్వామి, శిఖర, కలశ, ధ్వజ,శివలింగ, నంది, గణపతి ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయ పవిత్ర బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మృత్యుంజయ సమీపంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని జామే మసీద్లో శనివారం రాత్రి మండలానికి చెందిన ముస్లింలకు రాష్ట్ర ప�