క్రీడల్లో గెలుపోటములు సహజమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. రెండు రోజులపాటు కేయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్ మీట్ - 2022 గురువారం ముగిసింది.
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్స
వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా సభలను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 18 మందిక
దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే నాణ్యమైన విద్య లభిస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మ
జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైవేలు అడుగుకో గుంత.. అతుకుల బొంత అన్న చందంగా అస్తవ్యస్తంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకపోతే అనర్థాలూ తప�
రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న మున్నూరుకాపులను అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్షతో అణచివేయాలని చూస్తోందని ఖమ్మం జిల్లాకు చెందిన మున్నూరుకాపు సంఘం నాయకులు, ఆ �