భైరవునిపల్లి బడి అభివృద్ధికి సహాయ సహకారాలు ఇంగ్లిష్ మీడియం అమలు చేయడంలో ముఖ్య భూమిక ప్రభుత్వ నిధులకు తోడు ట్రస్ట్ దాతృత్వం స్పోకెన్ ఇంగ్లిష్కు ప్రత్యేక ఉపాధ్యాయుడి నియామకం అదనపు తరగతుల నిర్మాణం.. �
పెద్దలను ఒప్పించి.. ప్రేమను గెలిపించుకుని.. పెళ్లి పీటలెక్కి.. దాంపత్య జీవితాన్ని పండించుకున్న జంటలకు హ్యాట్సాఫ్ నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 13;‘ప్రేమ’ రెండక
సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీస్శాఖ అప్రమత్తం ఉమ్మడి జిల్లాలో విస్తృత తనిఖీలు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా నేరస్తులను పట్టుకునేందుకు సాంకేతికత వినియోగం అవసరమైతే మెరుపు దాడులు ఖమ్మం, ఫిబ్రవర�
సాగులో అధునాతన పద్ధతులకు ప్రాధాన్యం కరి వేద పద్ధతిలో వరి సాగు చేసి సత్ఫలితాలు సీఎం కేసీఆర్కు ప్రయోగాత్మకంగా వివరించిన రైతు ప్రస్తుతం 28 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు ఈ సేద్యకారుడిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం ప�
దివ్యాంగుల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొద్ది రోజుల్లో హైదరాబాద్లో దివ్యాంగుల భవనం రాష్ట్ర వికలాంగుల �
దొంగలు ఒక ఇంట్లో చోరీ చేయాలనుకుంటే ముందుగా ఆ ఇంట్లో ఎవరెవరూ ఉంటారు.. ఎవరెవరు ఎప్పుడు బయటకు వెళ్తారు.. ఎప్పుడు ఊరెళతారు.. ఎప్పుడు తిరిగి వస్తారు.. అనే విషయాలపై కొన్నిరోజులు రెక్కీ నిర్వహిస్తారు.. అందుకు వారు �
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి సాగుకు ఫుల్స్టాప్ పెట్టారు.. ఇతర పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు.. జిల్లాలో అత్యధికంగా 30 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు సాగు ప్రణాళికలను �
ఖమ్మం, నేలకొండపల్లి, మద్దులపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్లపై కాసుల వర్షం కురుస్తున్నది.. ఖజానాకు భారీగా నిధులు చేరుతున్నాయి.. ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వచ్చే సెస్, చెక్పో�
ఆంగ్లమంటే వారికి భయం లేదు.. అవలీలగా మాట్లాడేస్తారు.. తోటి మిత్రులతో సైతం ఇంగ్లిష్లోనే సంభాషిస్తారు.. వారు అనర్గళంగా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండాల్సిందే.. వారంతా కార్పొరేట్ స్కూలులో చదవలేదు.. పోస్ట్ గ్�
ఎస్సీ, ఎస్టీలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ �
తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో టీజీవోస్, టీఎన్జీవోస్ సంఘాలు ఆందోళన వ్యక్త�
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తక్షణం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని, అప్పుడే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
వచ్చే నెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి పీ.చంద్రశేఖరప్రసాద్ అన్నారు. అన్ని రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక వేదిక అని వివరించారు. రాష్ట్�
సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు కొత్తగూడెం సింగరేణి/మణుగూరు రూరల్/ఇల్లెందు, ఫిబ్రవరి 10 : సింగరేణి సంస్థకు సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కా�