విద్యార్థుల్లో మౌలిక సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు చదవడం రావాలనే సంకల్పంతో రీడ్ (రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్) ప్రోగ్రాం రూపొంద�
యువత.. మత్తుకు బానిసలవుతున్నారు. మద్యం, గంజాయి, కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు ఇటీవలి వరకు మత్తు కోసం దగ్గు మందులను అధికంగా తాగేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పెయింట్లో కలిపే కెమికల్స్ను కూడా పీ�
భారతీయ జనతా పార్టీకి భద్రాద్రిపై చిత్తశుద్ధి ఉందా? అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక
బీసీ బాలికలకు పోస్ట్ మెట్రిక్ వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు బృందం, సర్పంచ్ అజ్మీరా రాందాస్నాయక్ ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్కు శుక్రవార�
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గంజాయి, మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు, సింగరేణి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్వంలో �
బడిలో మౌలిక వసతుల కల్పన పువ్వాడ ఫౌండేషన్ ద్వారా సమకూరిన సామగ్రి గోడలపై ఆకట్టుకునేలా బొమ్మలు, కొటేషన్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాల గతంలో ఆ పాఠశాల అరకొర వసతులతో అవస్థలు ఎదుర్కొన్నది. తాగునీటి సౌ�
ఎస్సీ కుటుంబాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ‘దళిత బంధు’ పథకంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ‘నమస్తే త�
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ 25వే పైగా సిబ్బంది నిర్విరామ సేవలు.. జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవ�
ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ మరోమారు ఊపందుకుంటున్నది. ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ల
ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది.
దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్
తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక�