ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ‘పట్టణ ప్రకృతి వనాలు’ అన్ని మున్సిపాలిటీల్లోనూ పెంచుతున్న ప్రభుత్వం వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్న అధికారులు పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం మణుగూరులో 11, ఇల్లెందులో 6 ఎక�
వారంతా ఆదివాసీలు.. అడవితోనే అనుబంధం.. అడవే వారికి ఆధారం.. విప్పపువ్వు.. బీడీ ఆకులు సేకరిస్తూ జీవనం సాగిస్తుండే వారి జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపింది. ఆదివాసీ స్త్రీలు స్వశక్తితో ముందుక�
వానకాలం సీజన్కు సంబంధించిన విత్తన క్రయవిక్రయాలను పట్టిష్టంగా, పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఇన్చార్జి డీఏవో సరిత తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టే అభివృద్ధి,
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలోని ‘ఎనర్జీ అండ్ ఎన్విరా
సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇైంక్లెన్లో షేక్ గౌసుద్దీన్ అనే యువకుడు జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తిలో ఒక మెట్టు పైకి ఎక్కేందుకు ఇటీవల శాంప్లింగ్ మజ్దూర్ పోస్టుకు దరఖాస్త
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు వివిధ �
ఖమ్మం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 19 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు 50 శాతం కంటే తక్కువగా ఉండడంతో కల
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తొలిరోజు అన్నదానాలు,పండ్లు, దుప్పట్లు పంపిణీ అనాథ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నేడు రక్తదాన శిబిరాల ఏర్పాటు మంత్రి కేటీఆర్ పిలుపుతో ఉత్సాహంగా పా
భారీగా తరలుతున్న జిల్లా వాసులు తల్లులను దర్శించుకొని బంగారం సమర్పిస్తున్న భక్తులు కొత్తగూడెం కల్చరల్/కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 15 : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ న�
ఆయన మార్గంలో పయనించాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు సేవాలాల్ చిత్రపటానికి నివాళి అర్పించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, గిరిజన నేతలు లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 15: ఇప్పటి గిరిజన తండా�
ఇందులో రూ.133 కోట్లు మెటీరియల్, రూ.199 కోట్లు కూలీల వేతనాలు 20 మండలాల్లో 81.21 లక్షల పని దినాలే లక్ష్యం మంత్రి అజయ్ చొరవతో రూ.34 కోట్లతో పనులు మంజూరు గ్రామాల్లో సిమెంట్, కాంక్రీట్ రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం మ