రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 21 నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయ�
మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణతో పాటు, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. భవిష్యత్లో ఎక్కువ మొత్తంలో వరద వచ్చినా కూడా ఎలాంటి
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా సాగేలా అంతా సహకరించాలని ఖమ్మం జిల్లా బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టి ఎస్ డబ్ల్యు ఐ డి సి ) ఎండీ గణపతిరెడ్డి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలకు మంజూరైన యంగ్ ఇ�
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వైద్యం ఒక వరమని ఫిజియోథెరపీ వైద్యురాలు జి.వసంత అన్నారు. బుధవారం చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం ఉన్నత పాఠశాలలో ఫిజియోథెరపీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశా
వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇంతవరకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడి సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ది ప్రజా పాలన కాదని, మాదిగల వ్యతిరేక పాలన అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్ష 8వ రోజుకు చేరుకు
గ్రామాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు కుందనపల్లి నరేంద్ర ప్రభుత�
జిల్లా సెంట్రల్ బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ సీఈఓ ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారం చింతకాని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు.
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను తరలించేది జిల్లా ప్రజల సౌకర్యార్థమా లేక మంత్రుల సాగు భూములకా అని తెలంగాణ ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం నాగేశ్వరరావు ప్రశ్నించారు.
కారేపల్లి మండల పరిధిలోని వెంకిట్యాతండా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ భాస్కర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ స
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి రవీంద్ర, చింతకాని మండల అధ్యక్షుడు డాక్టర్ కట్టా వెంకట�
రైతు భరోసా పథకం అమలు అయ్యేందుకు వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్న రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి చావా మురళీకృష్ణ అన్నారు.