సింగరేణిని బలహీనపరిచి, కార్మికుల నోట్లో మట్టి కొట్టేందుకు బీజేపీ చేస్తున్న చర్యలను తిప్పికొడతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు బీజేపీ చేస్తు�
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నసిస్ హబ్లో 56 రకాల రక్త పరీక్షలు ఉచితమని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి అందరూ వినియోగించుక
గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర ఏసీపీ ఆంజనేయులు సూచించారు. నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకదవ్యాల నివారణకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.
విద్యార్థుల చదువులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈవో)రవిబాబు సూచించారు. ప్రభుత్వ జజూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు
కేంద్రం చేతకానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి రావడం పగటి కల కాషాయ నేతలకు దమ్ముంటే రాష్ర్టాభివృద్ధికి నిధులు తీసుకు రావాలి మంత్రి
ఇతర పంటల సాగుకు రైతుల మొగ్గు ప్రధాన పంటగా మక్క పుష్కలంగా ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలు సకాలంలో చేతికందిన పెట్టుబడి సాయం ఖమ్మం, ఫిబ్రవరి7 (నమస్
ప్రభుత్వ బడులకు ‘స్మార్ట్’ హంగులు ఇప్పటికే వందలాది బడుల్లో పరికరాలు మన ఊరు- మన బడి’తో బోధన పద్ధతుల్లో మార్పులు సాంకేతిక పరికరాలు సమకూర్చేందుకు చర్యలు ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 7: గ్లోబలైజేషన్ నేపథ�
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ కార్యక�
ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 7: ఖమ్మం నగరంలోని గుట్టలబజార్ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సోమవారం వైభవంగా వాసవీమాత మహోత్సవాలు జరిగాయి. మూడురోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు సోమవారంతో ముగిశాయి. గన్నవ�
పాల్వంచ, ఫిబ్రవరి 7: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) వ్యవస్థాపక అధ్యక్షుడు సంగెం జంగయ్యగౌడ్ (85) ఆదివారం పాల్వంచ పట్టణం కాంట్రాక్టర్స్ కాలనీలోని స్వగృహంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సమాచా�
వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయాలని, అదే లక్ష్యంతో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
ఎస్సీలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల సన్నద్ధం బంగారానికి(బెల్లం) భారీ డిమాండ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు స్థానిక సమ్మక్క – సారలమ్మ జాతర్లకు ఏర్పాట్లు కొత్తగూడెం కల్చరల్, ఫిబ్రవరి 5 : అమ్మా.. తల్లి..
నాణ్యత పాటిస్తూ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి అదనంగా అవసరమైన రోడ్లకు ప్రతిపాదనలు పంపాలి వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 5: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్�