ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది.
దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్
తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక�
ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అట్టడుగు ప్రజలకూ చేరువైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకూ రాజ్యాంగ ఫలాలు గణతంత్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎగిరిన మ
సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లి పట్టణ శివారులో వై జంక్షన్ నిర్మాణం కోసం మొదటి విడతగా రూ.2కోట్ల విలువైన చెక్కును సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగ