సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్టీఐ)లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న 30 కేసుల వి
ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నిర్మాణాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రజా�
టీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు జన్మదిన వేడుకలు బుధవారం ఖమ్మంలో జరిగాయి. పగడాల అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పలు చోట్ల వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిం�
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుం
ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ‘పట్టణ ప్రకృతి వనాలు’ అన్ని మున్సిపాలిటీల్లోనూ పెంచుతున్న ప్రభుత్వం వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్న అధికారులు పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం మణుగూరులో 11, ఇల్లెందులో 6 ఎక�
వారంతా ఆదివాసీలు.. అడవితోనే అనుబంధం.. అడవే వారికి ఆధారం.. విప్పపువ్వు.. బీడీ ఆకులు సేకరిస్తూ జీవనం సాగిస్తుండే వారి జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపింది. ఆదివాసీ స్త్రీలు స్వశక్తితో ముందుక�
వానకాలం సీజన్కు సంబంధించిన విత్తన క్రయవిక్రయాలను పట్టిష్టంగా, పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఇన్చార్జి డీఏవో సరిత తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టే అభివృద్ధి,
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలోని ‘ఎనర్జీ అండ్ ఎన్విరా
సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇైంక్లెన్లో షేక్ గౌసుద్దీన్ అనే యువకుడు జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తిలో ఒక మెట్టు పైకి ఎక్కేందుకు ఇటీవల శాంప్లింగ్ మజ్దూర్ పోస్టుకు దరఖాస్త
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు వివిధ �
ఖమ్మం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 19 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు 50 శాతం కంటే తక్కువగా ఉండడంతో కల