ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 20: గీత కార్మికులు దశాబ్దాలుగా సర్కారుకు రకం (గీత పన్ను)ను రద్దు చేసి వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కు�
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లోగా కారుణ్య నియామక ఉద్యోగ వయస్సు పెంపు, మా రు పేర్లు అంశం సమస్యలను పరిష్కరిస్తామని టీబీజీకే ఎస్ అ ధ్యక్షుడు బీ వెంకట్రావ్ అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రజా రవాణా ‘సారథులు’.. ‘ప్రగతి రథ’ చక్రాలు నడిపేశ్రామికులు.. అన్ని వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్న పని.. గంటలు గంటలు సీట్లో కూర్చోవాలి
క్రీడల్లో గెలుపోటములు సహజమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. రెండు రోజులపాటు కేయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్ మీట్ - 2022 గురువారం ముగిసింది.
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్స
వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా సభలను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 18 మందిక