యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రం కర్షకుల హర్షం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం నేడు అధికారులతో మంత్రి అజయ్ సమీక్ష కేంద్రంలో రైతు వ్యతిరేక ప్ర
కంటికిరెప్పలా కాపాడుకుంటున్న రాష్ట్ర సర్కార్ వేసవి దృష్ట్యా అటవీశాఖ ప్రత్యేక చర్యలు సాసర్ పిట్లు, ర్యాంప్ వెల్స్, కుంటల ద్వారా నీటి వసతి అవసరమైన చోట ట్యాంకర్లతో తరలింపు ఫైర్లైన్లతో కార్చిచ్చు నుం
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పట్టణ ప్రజల హర్షం సారపాకకు కూడా గ్రీన్సిగ్నల్ ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్ ఆనందం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు భద్రాచలం, ఏప్రిల్ 12 : భద్రాచలం పట్టణం ఇక మున్సిపాలిటీగా �
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు లకారం ట్యాంక్బండ్పై బహిరంగ సభ ఖమ్మం, ఏప్రిల్ 12: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల16న ఖమ్మం పర్యటనకు రాన
కల్యాణ రాముడికి మహదాశీర్వచనం వేదమంత్రాలతో పులకించిన భద్రాచలం ఆలయంలో నేడు దొంగల దోపోత్సవం భద్రాచలం, ఏప్రిల్ 12: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మో�
ఉమ్మడి జిల్లా నుంచి సీఎం కేసీఆర్ దీక్షకు తరలివెళ్లిన నేతలు దీక్షలో మంత్రి అజయ్కుమార్, ప్రభుత్వ విప్ రేగా, ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన యాసంగి ధాన్యం కొనాలని డ�
నేత్రపర్వం.. రామయ్య మహా పట్టాభిషేకం రామ నామస్మరణతో మార్మోగిన భద్రాద్రి మిథిలా స్టేడియం వేడుకకు హాజరైన గవర్నర్ తమిళిసై స్వామివారికి పట్టువస్ర్తాల సమర్పణ ఆలయ సన్నిధిలో ముగిసిన ప్రధాన వేడుకలు భద్రాచలం, �
అప్పటి దాకా కేంద్రంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తాం స్పందించకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం ఢిల్లీ ధర్నాలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 11: ఎండనక, వాననక కష్టపడి పండించిన
రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుగులోత్ శంకర్నాయక్ తనికెళ్ల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కొణిజర్ల, ఏప్రిల్ 11: గురుకుల పాఠశాలలో కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యాబోధన అందించడంలో అధ్�
రూ.150 కోట్ల నిధులు బాసర, వేములవాడ దేవస్థానాల్లోనూ యాదాద్రి తరహా పనులు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) ప్రతినిధి: యాదాద్రి తరహాలో భద్రాద్రి దేవ
రాజధానికి చేరుకున్న మంత్రి అజయ్, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) ప్రతినిధి: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వివి
బొలేరో రూపంలో వచ్చిన మృత్యువు గోడపెళ్లలు, స్తంభం పడి ఇద్దరు చిన్నారులు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం కొణిజర్ల, ఏప్రిల్ 10: ప్రహరీ పక్కన ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల (తోబుట్టువులు) ప్రాణాలు అనంత వాయువుల�