భద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అంతరాలయంలోని సీతారామలక్ష్మణమూర్తులను సర్వాంగ స్వర్ణ కవచాలతో అలంకరించారు. బెంగళూరు భక్తులు సమర్పించిన ఈ �
మంత్రి అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెబుతాం సాయిగణేశ్ ఆత్మహత్యతో మంత్రికి సంబంధమేంటి? సమావేశంలో నగర మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యలపై
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�
వచ్చే నెల నుంచి సేకరణ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వసూలు.. హరితహారానికి వినియోగం ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
సేవింగ్స్పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి అవసరాలకు అనుగుణంగా వారితోనే ఖర్చు చేయించాలి అందువల్ల డబ్బు కోసం నేరాలకు పాల్పడకుండా ఉంటారు వీరు సన్మార్గంలో ఉంటేనే మరికొందరికి ఆదర్శంగా నిలుస
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�
సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లనే గణనీయమైన అభివృద్ధి 25న కల్లూరు మండల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు లబ
రేపటి నుంచి అట్టహాసంగా టోర్నమెంట్ తెలుగు రాష్ర్టాల నుంచి 28 జట్లకు ఆహ్వానం స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖమ్మం సిటీ, ఏప్రిల్ 21: ఆధునిక సమాజంలో ఎన్నో ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా �
ఉపాధి పనుల్లో ఎన్ఎంఎంఎస్ విధానం అమలు ఈ నెల 1 నుంచి అమలు ప్రతి పంచాయతీకి ఒక మేట్ నియామకం పని ప్రదేశంలో జియో ట్యాగింగ్ ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో ఉపాధి కూలీల హాజరు మాన్యువల్ పద్ధత
ఇక టెన్త్ విద్యార్థులకు పక్కాగా ఇంటర్నల్ మార్కులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తయిన తనిఖీలు ఎస్ఎస్సీ బోర్డుకు చేరిన ఇంటర్నల్ మార్కులు ప్రైవేటు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు భ
ప్రతి ఊరిలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలి ఖమ్మం పర్యటనలో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 20: ఎనిమిదో విడత హరితహారాన్ని విజయవం
రేణుకాచౌదరికి రాజకీయ పరిజ్ఞానం లేదు హైదరాబాద్లో పబ్బులు నడిపేది ఆ పార్టీ నేతలే మంత్రి పువ్వాడ అజయ్తోనే నగరాభివృద్ధి ఖమ్మం, ఏప్రిల్ 20: కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కేవలం రాజకీయ లబ్ధికోసమే మంత్రి అజ�