రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్
ప్రభుత్వం చిత్తశుద్ధితో దళితబంధును అమలుచేస్తుంది ఈ పథకం సాయంతో దళితులంతా శ్రీమంతులు కావాలి లచ్చగూడెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, ఏప్రిల్ 7: దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్�
నేడు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నవమి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఏప్రిల్ 7: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భా
జాతీయస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభంలో మంత్రి పువ్వాడ కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ �
2021-22లో ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం కేటాయించలేదు నివేదికను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 7: రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు స
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 7: తెలంగాణ ధాన్యం కొనేదిలేదంటూ మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు మండలం నుంచి రైతులు, కూలీలు, టీఆర్�
కొవిడ్, ఆరోగ్యశ్రీ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు వైద్యాధికారులకు మంత్రి హరీశ్రావు సన్మానం ఖమ్మం సిటీ, ఏప్రిల్ 7: ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధా�
ఖమ్మం, భద్రాద్రి జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు భారీగా జనసమీకరణ చేయనున్న గులాబీ శ్రేణులు ఖమ్మం దీక్షకు హాజరుకానున్న మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ మధు కొత్తగూడెంలో పాల్గొననున్న ప్రభుత్వ విప్ రేగా, ప్రజాప్రత
10న శ్రీరామ నవమి… 11న మహాపట్టాభిషేకం అన్ని దారులూ.. రామయ్య సన్నిధికే భక్తులకు సకల సౌకర్యాలు బస్సులు, రైళ్ల వివరాలు తెలుసుకోండి.. తొలిసారిగా అందుబాటులో రూట్ మ్యాప్ భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 6 (నమస్తే �
శ్రీసీతారామచంద్ర స్వామివారికి విశేష స్నపనం, ప్రత్యేక పూజలు సహస్రధారాభిషేకంతో తిరుకల్యాణోత్సవాలకు అంకురార్పణ పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాన్ని తీసుకొచ్చిన అర్చకస్వాములు భద్రాచలం, ఏప్రిల్ 6: భద్రాచలం
తెలంగాణ పచ్చగా ఉంటే బీజేపీ ఓర్చుకోవడం లేదు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయవాడ- జగ్దల్పూర్ జాతీయ రహదారి దిగ్బంధం కొత్తగూడెం అర్బన్, ఏప్రిల�
ప్రజా సంక్షేమ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై ఏఐటీయూసీ నుంచి టీఆర్ఎస్లోకి 300 మంది చేరికల సభలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు రూరల్, ఏప్రి�
కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం వడ్లు కొనేదాకా బీజేపీ సర్కార్తో కొట్లాటే.. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా టీఆర్ఎస్ శ్రేణుల కార్యాచరణ రైతుల ప్రయోజనం కోసం ఉద్యమం రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసన