మరింత అభివృద్ధి పథంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంటింటా ఆనందోత్సాహాలతో ఉగాది పర్వదినం ఖమ్మం తరఫున యాదాద్రి ఆలయానికి కిలో బంగారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రజలకు అందుబాటులో ఉంటా: మంత్రి అజయ్ ఖమ్మం కల్చరల్, ఏప
భద్రాద్రి కలెక్టర్కు చేరిన లబ్ధిదారుల జాబితా మరో వారంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి సాయం భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దళిత సాధికారత, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా �
నవ్యతకు నాంది చైత్రమాసం ఆనందోత్సాహాలతో జరుపుకోనున్న ప్రజలు ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు ఉగాది పచ్చడి ఆరోగ్యప్రదాయిని ప్రగతి పథంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేడు పలుచోట్ల పంచాంగ శ్రవణాలు ఖమ్మం కల్చరల్/ కొ�
యాదాద్రికి అన్ని ప్రాంతాల నుంచి సర్వీసులు కార్గో సేవల ద్వారా రూ.100 కోట్ల ఆదాయం ఖమ్మం బస్టాండ్ అన్ని బస్టాండ్లకు రోల్ మోడల్ నగర పర్యటనలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఖమ్మం, ఏప్రిల్ 1: శ్రీరామనవమి సందర్
పర్ణశాల, ఏప్రిల్ 1: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో ఈనెల 10న జరిగే శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని రంగులతో అలంకరిస్తూ పంచవటిని అంద�
కేసీఆర్ పాలనపై పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు కమల్రాజు, కోటేశ్వరరావు పలు పార్టీల నుంచి 300 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక బోనకల్లు, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రం.. దేశా
రాములోరి కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఆలయంలో అంతరంగికంగానే జరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సారి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మిథిలా స్టేడియంలో �
పంట ఉత్పత్తుల నిల్వ కోసం నిర్మిస్తున్న గోదాములు కర్షకులకు ఊరటనిస్తున్నాయి. నాబార్డు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సైంటిఫిక్ గోదాములను నిర్మిస్తున్నది. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఇబ్బంది తొలగనున్న
సింగరేణి గత వార్షికోత్సవం కంటే 15 మిలియన్ టన్నుల అధికంగా బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో 65 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసింది.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండలంలో పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఆయన గురువారం అందజేసి మాట్లాడారు.
ఖమ్మం వ్యవసాయం, మార్చి 30 ;ఈ ఏడాది పత్తి పంట అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. సీజన్ ఆరంభంలోనే సీసీఐ కంటే అదనంగా ధర పలికిన పత్తి.. నేడు రెండింతలు పెరిగింది. ఖమ్మం మార్కెట్లో బుధవారం ఉదయం జరిగిన జెండాపాటల�
గౌరారం టోల్గేట్ వద్ద పెరుగనున్న చార్జీలు ప్రతి వాహనంపై రూ.5 అదనపు భారం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు బొగ్గు లారీలు, ఆర్టీసీ బస్సులపై పెనుభారం ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జా