రెండేళ్ల తర్వాత పబ్లిక్ పరీక్షలు వచ్చేనెల 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహణ భద్రాద్రి జిల్లా నుంచి పరీక్ష రాయనున్న విద్యార్థులు 13,419 మంది 74 పరీక్షా కేంద్రాల కేటాయింపు భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 20 (నమస్తే తెల
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివా�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీపీఆర్సీ భవనంలో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ�
ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఇంకా పెంచాలి డీఎంఎస్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వీకే వోసీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వక్తల అభిప్రాయం రామవరం, ఏప్రిల�
ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ముందుకు.. టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నూతన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాంబర్ ప్రారంభం 15 మ�
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 412 యూనిట్లు మంజూరు యూనిట్లు నెలకొల్పే పనిలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు టేకులపల్లి, ఏప్రిల్ 18:దళితుల్లో శాశ్వత పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వ�
భద్రాచలం, ఏప్రిల్ 18: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి అనంతరం మాట్లా
స్మగ్లింగ్ను కట్టడి చేస్తూ.. వన్యప్రాణులను కాపాడుతూ.. పోడును కట్టడి చేస్తూ.. మొక్కలను సంరక్షిస్తూ.. అడవితల్లి సేవలో ఫారెస్ట్ అధికారులు భద్రాద్రి జిల్లాలో 140 మంది మహిళా అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, ఏప్
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు పోలీస్శాఖ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో అర్హత పరీ
ఆంధ్రా నుంచి కొందరు వ్యాపారులు నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారుచేసి తెలంగాణ రైతులకు అంటగడుతున్నారని, వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.