కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ తెచ్చారు జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఢిల్లీలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామా ఖమ్మం,
ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కరకగూడేనికి చెందిన 30 కుటుంబాలు పార్టీలో చేరిక కరకగూడెం, ఏప్రిల్ 5: ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభు
కేంద్రం తీరుపై గులాబీశ్రేణులు జంగ్ సైరన్ మోగించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రతినబూనారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సీసీ రోడ్ల ప్రారంభంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కాంగ్రెస్, సీపీఎం నుంచి టీఆర్ఎస్లోకి 50 కుటుంబాలు ఖమ్మం, ఏప్రిల్ 4: ‘ఖమ్మంలో పుట్టా.. ఖమ్మంలోనే చదువుకున్నా.. ఇక్కడే సైకిల్పై చిన్నతనంలోనే చక్కర్లు కొ�
దేశానికి తెలిసేలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతుల పక్షాన పోరాటం రూరల్ దీక్షలో ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖమ్మం రూరల్, ఏప్రిల్ 4: తెలంగాణ రైతులను విస్మరిస్తే కేంద్ర సర్కార్ను, బీజేప
మంచుకొండలో మంత్రి అజయ్కుమార్,మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.. ఏన్కూరు, వైరా, ఖమ్మం రూరల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖమ్మం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన యాస
ఈ ఏడాదంతా కొలువుల జాతర 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన కోచింగ్ బాట పట్టిన యువత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు.. అభ్యర్థులకు ‘నమస్తే- నిపుణ’ పర్ఫెక్ట్ గైడెన్స్ భద్రాద్రి కొత్తగూడెం, నమ�
దహన సంస్కారాలకు సమస్యలు రావొద్దనేదే సీఎం ఆకాంక్ష వైకుంఠధామం పనుల శంకుస్థాపనలో మంత్రి అజయ్కుమార్ ఖమ్మం నగరంలో నూతన మున్సిపల్ భవన పనుల పరిశీలన గ్రేటర్ తరహాలో కేఎంసీ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు �
సీఎం అనేక సార్లు విన్నవించినా ప్రధాని స్పందించలేదు 20 సార్లు సమావేశమైనా కేంద్ర మంత్రులు సాకులు చెప్పారు రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది బీజేపీ నేతలది కేంద్రంలో ఒక తీరు, రాష్ట్రంలో మరో �
భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10న స్వామివారి కల్యాణం, 11న మహా పట్టాభిషేకం ఉత్సవాలను మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను వీ�