రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు పోలీస్శాఖ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో అర్హత పరీ
ఆంధ్రా నుంచి కొందరు వ్యాపారులు నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారుచేసి తెలంగాణ రైతులకు అంటగడుతున్నారని, వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ములుగు జిల్లా మంగపేట నియోజకవర్గ ప్రజలు తమను అధికారు లు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక శనివారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపి త
జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఎంజీరోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విధ డయాగ్నస్టిక్ సెంటర్ను సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం, ఖమ్మం అంకుర ఆస్పత్రి ఎండీ కృష్ణప్రసాదరావు, డీఎంహెచ్వో డాక్టర్ దయానందస్
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం.. రైతులకు కేసీఆరే శ్రీరామరక్ష తెలంగాణపై కేంద్రం వివక్ష ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో 236 కేంద్రాలు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దళారులను నమ్మి మో
ఆయన స్ఫూర్తితోనే ‘దళితబంధు’ దళితులను శ్రీమంతులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉమ్మం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఘన నివాళి అర్పించిన అధికారులు, ప్రజ�
మంచుకొండలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు 1.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ముందుకు.. ఖమ్మం, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప
రేపు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మం, ఏప్రిల్ 14 (నమస్త
వైభవంగా కల్యాణరాముడికి ఊంజల్ సేవ నేడు వసంతోత్సవం రేపు చక్రతీర్థం, పూర్ణాహుతి భద్రాచలం, ఏఫ్రిల్ 14: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్ల�
ఖమ్మం జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి కేంద్రాలు ప్రారంభం నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉండాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగ
‘మన ఊరు/బస్తీ మన బడి’ పనులు ప్రారంభం రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో మొదలు మొబైల్యాప్, వెబ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్న హెచ్ఎంలు జిల్లాలో నూరుశాతం బ్యాంక్ ఖాతాలు ఓపెన్ ఖమ్మం, ఏప�
వైరా ఎమ్మెల్యే రాములునాయక్ 61 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కొణిజర్ల, ఏప్రిల్ 13: సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోన�
ఖమ్మం, ఏప్రిల్ 13: రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఈనెల 16న ఖమ్మం నగర పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, లోటుపాట్లకు తావు ఉండరాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశ�