ఖమ్మం జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి కేంద్రాలు ప్రారంభం నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉండాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగ
‘మన ఊరు/బస్తీ మన బడి’ పనులు ప్రారంభం రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో మొదలు మొబైల్యాప్, వెబ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్న హెచ్ఎంలు జిల్లాలో నూరుశాతం బ్యాంక్ ఖాతాలు ఓపెన్ ఖమ్మం, ఏప�
వైరా ఎమ్మెల్యే రాములునాయక్ 61 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కొణిజర్ల, ఏప్రిల్ 13: సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోన�
ఖమ్మం, ఏప్రిల్ 13: రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఈనెల 16న ఖమ్మం నగర పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, లోటుపాట్లకు తావు ఉండరాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశ�
యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రం కర్షకుల హర్షం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం నేడు అధికారులతో మంత్రి అజయ్ సమీక్ష కేంద్రంలో రైతు వ్యతిరేక ప్ర
కంటికిరెప్పలా కాపాడుకుంటున్న రాష్ట్ర సర్కార్ వేసవి దృష్ట్యా అటవీశాఖ ప్రత్యేక చర్యలు సాసర్ పిట్లు, ర్యాంప్ వెల్స్, కుంటల ద్వారా నీటి వసతి అవసరమైన చోట ట్యాంకర్లతో తరలింపు ఫైర్లైన్లతో కార్చిచ్చు నుం
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పట్టణ ప్రజల హర్షం సారపాకకు కూడా గ్రీన్సిగ్నల్ ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్ ఆనందం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు భద్రాచలం, ఏప్రిల్ 12 : భద్రాచలం పట్టణం ఇక మున్సిపాలిటీగా �
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు లకారం ట్యాంక్బండ్పై బహిరంగ సభ ఖమ్మం, ఏప్రిల్ 12: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల16న ఖమ్మం పర్యటనకు రాన
కల్యాణ రాముడికి మహదాశీర్వచనం వేదమంత్రాలతో పులకించిన భద్రాచలం ఆలయంలో నేడు దొంగల దోపోత్సవం భద్రాచలం, ఏప్రిల్ 12: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మో�
ఉమ్మడి జిల్లా నుంచి సీఎం కేసీఆర్ దీక్షకు తరలివెళ్లిన నేతలు దీక్షలో మంత్రి అజయ్కుమార్, ప్రభుత్వ విప్ రేగా, ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన యాసంగి ధాన్యం కొనాలని డ�
నేత్రపర్వం.. రామయ్య మహా పట్టాభిషేకం రామ నామస్మరణతో మార్మోగిన భద్రాద్రి మిథిలా స్టేడియం వేడుకకు హాజరైన గవర్నర్ తమిళిసై స్వామివారికి పట్టువస్ర్తాల సమర్పణ ఆలయ సన్నిధిలో ముగిసిన ప్రధాన వేడుకలు భద్రాచలం, �
అప్పటి దాకా కేంద్రంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తాం స్పందించకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం ఢిల్లీ ధర్నాలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 11: ఎండనక, వాననక కష్టపడి పండించిన