భద్రత మధ్య ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు తరలించాలి అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా ఉండాలి విద్యార్థులకు మౌలిక వసతులు సమకూర్చాలి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం ఎడ్యుకేషన్/మామిళ్లగూడెం, ఏ
ఖమ్మం నగరంలో కుట్రలు, కుతంత్రాలు బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ మృతిపై శవ రాజకీయాలు పరామర్శల పేరుతో మత విద్వేషాలు మంత్రి అజయ్కుమార్పై కక్షపూరితంగా మాటల దాడి తిప్పికొట్టిన టీఆర్ఎస్, ప్రజాసంఘాలు ఖమ్మం,
ఉమ్మడి జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదు పారిశ్రామిక, సింగరేణి ప్రాంతాలు భగ భగ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు ఖమ్మం ఏప్రిల్ 24: ఏప్రిల్ నెలాఖరుకే భానుడు ప్రతాపాన్ని చ
‘మన ఊరు – మనబడి’కి వడి వడిగా అడుగులు తొలి విడతలో 368 పాఠశాలల ఎంపిక రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు 212 పాఠశాలల్లో సమస్యల గుర్తింపు రూ.2 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల త్వరలో పనులు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం, ఏ
ఎర్రుపాలెం, ఏప్రిల్ 24 : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా చేయూతనిస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఆదివారం ఎర్రుపాలెం హరిజనవా�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమీర్పేట్, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చ
ఖమ్మం, ఏప్రిల్ 24 : కమ్మ జాతిలో జన్మించి అనేక పదవులు అనుభవించిన మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి కమ్మ జాతికి చేసిన సేవలేమిటో చెప్పాలని టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ కర్నాటి కృష్ణ ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మం నగర
ఢిల్లీ, గుజరాత్కు గులాంగిరీ చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీఎం కేసీఆర్ను విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమే.. గాడ్సే నుంచి మోదీ వరకు అందరిదీ మనువాద భావజాలమే.. మంత్రి అజయ్పై ఆరోపణలు చేస్తే స
దేశానికే ఆదర్శం పశు సంచార వైద్యం పాకల దగ్గరకే వచ్చి వైద్య సేవలు తక్షణ సేవలకు టోల్ ఫ్రీ నంబర్ ఐదు నియోజకవర్గాలకు ఐదు వాహనాలు నేటి వరకు 98 వేల పశువులకు చికిత్స ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 23: పాడి రైతుల ఆర్థిక మ�
ఆయన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు నిరూపించని పక్షంలో ముక్కు నేలకు రాయాలి.. దుర్మార్గపు చర్యలను తిప్పికొడతాం ప్రకటనలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 23: పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ కాంగ్రెస్ �
ప్రత్యేక అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్ మామిళ్లగూడెం, ఏప్రిల్ 23: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల�
పర్యాటక కేంద్రంగా రథంగుట్ట ప్రాంతం రూ.80 లక్షలతో అర్బన్ పార్క్ నిర్మాణం గ్రీనరీ, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు మణుగూరు రూరల్, ఏప్రిల్ 23: చుట్టూ అందమైన అడవి.. ఎత్తైన గుట్టలు, కొండల నడుమ నుంచి భూమిని ముద్దాడా
58 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ వీపీ గౌతమ్ ‘మన బడి’ పనులకు శంకుస్థాపన తల్లాడ, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా మొద�