సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�
సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లనే గణనీయమైన అభివృద్ధి 25న కల్లూరు మండల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు లబ
రేపటి నుంచి అట్టహాసంగా టోర్నమెంట్ తెలుగు రాష్ర్టాల నుంచి 28 జట్లకు ఆహ్వానం స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖమ్మం సిటీ, ఏప్రిల్ 21: ఆధునిక సమాజంలో ఎన్నో ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా �
ఉపాధి పనుల్లో ఎన్ఎంఎంఎస్ విధానం అమలు ఈ నెల 1 నుంచి అమలు ప్రతి పంచాయతీకి ఒక మేట్ నియామకం పని ప్రదేశంలో జియో ట్యాగింగ్ ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో ఉపాధి కూలీల హాజరు మాన్యువల్ పద్ధత
ఇక టెన్త్ విద్యార్థులకు పక్కాగా ఇంటర్నల్ మార్కులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తయిన తనిఖీలు ఎస్ఎస్సీ బోర్డుకు చేరిన ఇంటర్నల్ మార్కులు ప్రైవేటు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు భ
ప్రతి ఊరిలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలి ఖమ్మం పర్యటనలో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మామిళ్లగూడెం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 20: ఎనిమిదో విడత హరితహారాన్ని విజయవం
రేణుకాచౌదరికి రాజకీయ పరిజ్ఞానం లేదు హైదరాబాద్లో పబ్బులు నడిపేది ఆ పార్టీ నేతలే మంత్రి పువ్వాడ అజయ్తోనే నగరాభివృద్ధి ఖమ్మం, ఏప్రిల్ 20: కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కేవలం రాజకీయ లబ్ధికోసమే మంత్రి అజ�
రెండేళ్ల తర్వాత పబ్లిక్ పరీక్షలు వచ్చేనెల 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహణ భద్రాద్రి జిల్లా నుంచి పరీక్ష రాయనున్న విద్యార్థులు 13,419 మంది 74 పరీక్షా కేంద్రాల కేటాయింపు భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 20 (నమస్తే తెల
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివా�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీపీఆర్సీ భవనంలో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ�
ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఇంకా పెంచాలి డీఎంఎస్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వీకే వోసీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వక్తల అభిప్రాయం రామవరం, ఏప్రిల�
ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ముందుకు.. టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నూతన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాంబర్ ప్రారంభం 15 మ�
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 412 యూనిట్లు మంజూరు యూనిట్లు నెలకొల్పే పనిలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు టేకులపల్లి, ఏప్రిల్ 18:దళితుల్లో శాశ్వత పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వ�