ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వినిపించే, కనిపించే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఆరోగ్యం కోసం ఈ పండునే ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది మన ప్రాంతంలో పండే పంట కాదు. బయటి ప్రాంతాల నుంచి ఇక్కడ�
ఇదే సీఎం కేసీఆర్ ఆశయం పెద్దాసుపత్రిలో సకల సౌకర్యాలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్ ఖమ్మం జిల్లా సర్కారు దవాఖానలో మదర్ మిల్క్ బ్యాంక్, శవ పరీక్ష గది ప్రారంభం ఖమ్మం సిటీ, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రజలందరికీ �
పంచాయతీరాజ్శాఖ ఉత్తర్వులు జారీ త్వరలో మార్గదర్శకాలు విడుదల అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతులు త్వరలో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సులు ఖమ్మం, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ, ప
వేడుకలకు సిద్ధమైన కార్మికులు ఖమ్మంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఖమ్మం, ఏప్రిల్ 30: పల్లె.. పట్టణం.. నగరం ఏదైనా నువ్వే వాటి అభివృద్ధికి శ్రమ దాతవు.. పరిశ్రమ.. పంట భూమి.. భూగర్భ గనులు.. ఇటుక బట్టి.. ఎక్కడైనా
అదనపు కార్మికులను కేటాయించి వేగం పెంచాలి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్తో కలిసి భవన నిర్మాణ పనుల పరిశీలన వారంలో ఒకరోజు పనులు పర్యవేక్షించాలని సూచన రఘునాథపాలెం, ఏప్రిల్ 30: నూతన �
అన్ని డాక్యుమెంట్లతో తిరిగి ఎందుకు సమర్పించలేదు? వ్యాపార వేత్తలకు ఫోన్ చేసి ఆరా తీసిన భద్రాద్రి కలెక్టర్ టీఎస్ ఐపాస్పై వివిధ శాఖల అధికారులతో సమావేశం కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 30: ‘హలో.. మీరు ఎగ్స్ �
వరుసగా విడుదలవుతున్ననోటిఫికేషన్లు కొలువులకు సిద్ధమవుతున్న యువత ప్రణాళికే విజయానికి సోపానం అభ్యర్థులకు జిల్లా కేంద్రంలో స్టడీసర్కిల్ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటున్న నిపుణులు భద్రాద్రి కొత్తగూడెం, �
‘భగీరథ’ నల్లాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి వీసీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా జోంగ్త్ భద్రాచలం, ఏప్రిల్ 29: వేసవిలో ఏజెన్సీలోని ఆదివాసీలకు నీటి ఎద్దడి సమస్యను రానీయొద్ద�
తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్, వరంగల్ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు అందుబాటులోకి నూతన మార్చురీ భవనం నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం సిటీ, ఏప్రిల్ 29 : ‘తల్లి �
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీస్శాఖ భారీగా జరిమానా విధించింది. అయితే, కొంతకాలంగా వాహనదారులు జరిమానాలు చెల్లించకపోవడంతో పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో జరిమానాలో 25శాతం చెల్లిస్తే సరిప�
ఆయుర్వేదానికి వరం ఈ వృక్షం అటు ఆరోగ్య కారకాలు.. ఇటు రుచికరమైన పండ్లు.. చెట్ల పెంపకంపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 28: చెట్టు ఒక్కటి.. ప్రయోజనాలు బహుళం. ఈ చెట్టు గురించి కొంతమందికి మాత్�
పంట పొలాల్లో ఫాం పాండ్స్ ఒక్కో కుంటకు ఉపాధి పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు తవ్వకాలు పూర్తిగా ఉచితం సత్తుపల్లి, ఏప్రిల్ 29: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటికుంటలు (ఫాం పాండ్స్) ఏర్పాటు చేసుకోవడం ద