పాలేరు రైతుల కల సాకారం కాబోతుంది. దశాబ్దాలుగా వ్యవసాయ మార్కెట్ కోసం ఎదురుచూసిన వ్యాపారులు, కార్మికులకు ప్రయోజనం చేకూరబోతున్నది. రూ.20 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో మద్దులపల్లి మార్కెట్ నిర్మించనున్నార�
పసిడి మరింత మెరిసింది. వైశాఖ మాసం బహుళ తదియ మంగళవారం అక్షయ తృతీయ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఈ పండుగ రోజున గ్రాము బంగారం కొనుగోలు చేసినా ఐష్టెశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో పసిడి ప్రియులు బం
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, దరఖాస్తు చేసుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి సహాయనిధిని మంజూరు చేస్తూ పేదల మదిలో చెరుగని ముద్ర వేసుకున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక
అక్షయ అంటే తరుగుదల లేనిది అని అర్థం. వైశాఖ మాసం పౌర్ణమి ముందు వచ్చే తదియ రోహిణి నక్షత్రం కలిసిన మంగళవారం అక్షయ తృతీయ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని కొత్తూరులో ముస్లిం కుటుంబాలకు టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిత్యావసరాలను పంపిణీ చే
ముస్లింలకు ఎంతో ప్రీతికరమైన పండగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్). మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముస్లింలు పండుగ సందర్భంగా ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థన చేయ నున్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే జాతీయ పార్టీల కుట్రలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో మే డే వేడుక ఉమ్మడి జిల్లాలో ప్రపంచ కార్మిక దినోత్సవం వాడవాడలా జెండాలు ఆవిష�
ఆరు డివిజన్లలో 35,100 స్టాండర్ట్ బ్యాగుల సేకరణ లక్ష్యం లక్ష్యానికి అనుగుణంగా అటవీశాఖ ప్రణాళిక ఇప్పటికే అటవీప్రాంతంలో ప్రూనింగ్ పూర్తి నెలరోజుల పాటు గిరిజనులకు ఉపాధి 50 ఆకుల కట్టకు రూ.1.50 చెల్లింపు లక్ష్మీద
ఉమ్మడి జిల్లా అబ్జర్వర్గా వెంకటనరసమ్మ జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలల్లో అభివృద్ధి పనులు నేటి నుంచి ఈ నెల 10 వరకు క్షేత్రస్థాయిలో పర్యటన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 1: విద్య
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అశ్వాపురం, మే 1 : సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు/బస్తీ -మన బడి అనే కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన,
సత్తుపల్లి, మే 1 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. �
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఎర్రుపాలెం, మే 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనదేనని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఆ