భద్రాచలం, మే 7: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం శ్రీరామ దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, స�
పాఠశాలల ఆస్తులను కాపాడడం అందరి బాధ్యత కూసుమంచి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన అంగన్వాడీ సెంటర్లు, అగ్నిమాపక కేంద్రం పరిశీలన చేగొమ్మ ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్కు ఆదేశం కూసుమంచి/ కూసుమంచి రూరల్,
ఇల్లెందు, మే 7: నిరుపేద యువతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, వారి వివాహం కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. ఇల్లెందులోని తన క్యాంపు కార్యాలయంలో ఎ�
వైరా, మే 7: కలెక్టర్, సుడా వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు వైరాలోని రైతువేదికలో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాల ఊసేది? ఇక్కడ సాగు స్వర్ణయుగం.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో దయనీయం రైతుబంధు, రైతుబీమా,ఆసరా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, రుణమాఫీ, దళితబంధు, ట్రైకార్ రుణాలు.. ఇలా ఎన్నో ప�
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు ఏకాగ్రత ముఖ్యం.. ప్రశాంతతోనే విజయం.. ఖమ్మంలో 59 కేంద్రాలు, 33,709 మంది విద్యార్థులు ఖమ్మంఎడ్యుకేషన్, మే 5: ఇంటర
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఖమ్మం ఎంపీ నామా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు ఎర్రుపాలెం, మే 5: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఖమ్మం ఎంపీ నామ�
ఔట్ సోర్సింగ్ పేరిట రెండు నెలలుగా విధులు ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు? మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిలో ఆరోపణలు మణుగూరు రూరల్, మే 5: వంద బెడ్ల ప్రభుత్వాసుపత్రిలో కిందిస్థాయి సిబ్బందిని తాత్కాలిక ప్ర�
కృతజ్ఞతగా ఎమ్మెల్యే సండ్ర ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన రైతులు ఇదే సమస్యపై ‘ధర్మగంట’లో కథనాన్ని ప్రచురించిన ‘నమస్తే’ పెనుబల్లి, మే 5: వందేళ్ల భూసమస్యకు తెలంగాణ సర్కారు పరిష్కారం చూపింది. ఇందుకు కృతజ్ఞత�
ఆయిల్పామ్ సాగును మరింత విస్తరించాలి సమీక్ష సమావేశంలో కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, మే 5: జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి కోసం మత్స్య రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కలె�
మెరుగైన ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికలు నేటి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 5: పది విద్యార్థులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నెలాఖరు నుంచి పది పబ్లిక్ �
మద్దులపల్లి మార్కెట్ భవిష్యత్లో రాష్ట్రంలోనే రోల్మోడల్గా మారనుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.