రైతుల సౌకర్యార్థం గోడౌన్ల నిర్మాణం లాభాల బాటలో డీసీసీబీ.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బోనకల్లు, మధిర మండలాల్లో విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సీఎం కేసీ�
ఉచితంగా బోర్వెల్స్, విద్యుత్ కనెక్షన్, మోటార్ల పంపిణీ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ.8.77 కోట్ల నిధులు ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేలల�
టీఎస్ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా నిల్వలు బొగ్గు కొరత తలెత్తకుండా అధికారుల చర్యలు సింగరేణి నుంచి కొనసాగుతున్న సరఫరా 17నుంచి సత్తుపల్లి ఓసీ రైల్వేలైను ద్వారా బొగ్గు సరఫరా పాల్వంచ, మే 8 : క�
భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలిదుమారం బీభత్సవం సృష్టించింది. జనాన్ని అతలాకుతలం చేసింది. కొన్నిచోట్ల భారీగా, మరికొన్నిచోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. ఇల్లందు, కొ
ఆట ఏదైనా రికార్డులు అతని సొంతం కోల్ఇండియా క్రీడల్లో ప్రతిభ రామవరం, మే 8: సింగరేణి క్రీడా ఆణిముత్యం ఎస్కే గౌస్. కోల్ఇండియా స్థాయిలోనూ తగ్గేదే..లే అంటూ క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. సింగరేణి సంస్థ�
ఖమ్మం టీయూడబ్ల్యూజే (ఏజేయూ) సభలో మంత్రి అజయ్ ఖమ్మం, మే 8: సమాజంలో మార్పు తెచ్చేందుకు జర్నలిస్టుల కలమే ఒక ఆయుధమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఆదివారం జరిగిన టీయూడ
ఆకట్టుకున్న ‘మాయాబజార్’ ఖమ్మం కల్చరల్ మే 8 : నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆరురోజులుగా జరుగుతున్న ప్రముఖ నాటకరంగ సమాజం సురభి నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థ సహకారం�
భద్రాచలం, మే 8: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రంలో జగదభిరాముడికి ఆదివారం వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన శ్రీ రామ పునర్వసు దీక్షలు శనివారంతో ముగిశాయి. పుష్యమ�
తొలిగురువుగా ఆమె అందరికీ స్ఫూర్తి తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. వారి అభిప్రాయాల మాలికతో ప్రత్యేక కథనం అమ్మ మాట.. బంగారు బాట.. నేడు మాతృదినోత్సవం ఖమ్మం కల్చరల్, మే 7: కనిపించే దైవం అమ్మ. ఆత్మీ
బాల్యవివాహ ‘బంధ’నాలకు బ్రేకులు వేస్తున్న ఐసీడీఎస్, ఐసీపీఎస్ వివాహ వయసు వచ్చాకే పెళ్లి చేయాలని సూచిస్తున్న అధికారులు చిన్న వయసులో వివాహం చేస్తే కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన ఫోన్ చేస్తే మండపానికి వ
అది రైతు ఆత్మ సంఘర్షణ సభ కర్షకుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు గురివింద మాదిరిగా కాంగ్రెస్ నేతల మాటలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతు డిక్లరేషన్ అమలు ఏదీ? దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ
భద్రాచలం, మే 7: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం శ్రీరామ దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం, ఆరాధన, స�
పాఠశాలల ఆస్తులను కాపాడడం అందరి బాధ్యత కూసుమంచి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన అంగన్వాడీ సెంటర్లు, అగ్నిమాపక కేంద్రం పరిశీలన చేగొమ్మ ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్కు ఆదేశం కూసుమంచి/ కూసుమంచి రూరల్,
ఇల్లెందు, మే 7: నిరుపేద యువతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, వారి వివాహం కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. ఇల్లెందులోని తన క్యాంపు కార్యాలయంలో ఎ�