మద్దులపల్లి మార్కెట్ భవిష్యత్లో రాష్ట్రంలోనే రోల్మోడల్గా మారనుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
గోవు దైవంతో సమానమని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన పెళ్లిరోజు సందర్భంగా ఖమ్మం నగరంలోని 11గోశాలలకు బుధవారం 135ట్రాక్టర్ల వరిగడ్డ�
పాలేరు రైతుల కల సాకారం కాబోతుంది. దశాబ్దాలుగా వ్యవసాయ మార్కెట్ కోసం ఎదురుచూసిన వ్యాపారులు, కార్మికులకు ప్రయోజనం చేకూరబోతున్నది. రూ.20 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో మద్దులపల్లి మార్కెట్ నిర్మించనున్నార�
పసిడి మరింత మెరిసింది. వైశాఖ మాసం బహుళ తదియ మంగళవారం అక్షయ తృతీయ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఈ పండుగ రోజున గ్రాము బంగారం కొనుగోలు చేసినా ఐష్టెశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో పసిడి ప్రియులు బం
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, దరఖాస్తు చేసుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి సహాయనిధిని మంజూరు చేస్తూ పేదల మదిలో చెరుగని ముద్ర వేసుకున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక
అక్షయ అంటే తరుగుదల లేనిది అని అర్థం. వైశాఖ మాసం పౌర్ణమి ముందు వచ్చే తదియ రోహిణి నక్షత్రం కలిసిన మంగళవారం అక్షయ తృతీయ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని కొత్తూరులో ముస్లిం కుటుంబాలకు టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిత్యావసరాలను పంపిణీ చే
ముస్లింలకు ఎంతో ప్రీతికరమైన పండగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్). మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముస్లింలు పండుగ సందర్భంగా ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థన చేయ నున్నారు.