అన్నారం శివారులో ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన జంట ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ములకలపల్లి, మే 9: పురుగుల మం దు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలో ఆలస్యంగ
నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు గుర్తింపు కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులు, డిజిటల్ పాఠాలు విద్యాశాఖ అధికారులను అభినందించిన కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 9: నీతి ఆయోగ్ ఎంప
‘మన ఊరు-మనబడి’తో అభివృద్ధి బాట దమ్మపేట మండలంలో 27 పాఠశాలల ఎంపిక ఇప్పటికే రెండు పాఠశాలల్లో పనులు ప్రారంభం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం దమ్మపేట, మే 9 : దమ్మపేటలో సర్కారు బడులు సరికొత్త రూపు సంతరించుకోన�
రైతుల సౌకర్యార్థం గోడౌన్ల నిర్మాణం లాభాల బాటలో డీసీసీబీ.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బోనకల్లు, మధిర మండలాల్లో విస్తృత పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు సీఎం కేసీ�
ఉచితంగా బోర్వెల్స్, విద్యుత్ కనెక్షన్, మోటార్ల పంపిణీ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ.8.77 కోట్ల నిధులు ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేలల�
టీఎస్ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా నిల్వలు బొగ్గు కొరత తలెత్తకుండా అధికారుల చర్యలు సింగరేణి నుంచి కొనసాగుతున్న సరఫరా 17నుంచి సత్తుపల్లి ఓసీ రైల్వేలైను ద్వారా బొగ్గు సరఫరా పాల్వంచ, మే 8 : క�
భద్రాద్రి కొత్తగూడెం, మే 8 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలిదుమారం బీభత్సవం సృష్టించింది. జనాన్ని అతలాకుతలం చేసింది. కొన్నిచోట్ల భారీగా, మరికొన్నిచోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. ఇల్లందు, కొ
ఆట ఏదైనా రికార్డులు అతని సొంతం కోల్ఇండియా క్రీడల్లో ప్రతిభ రామవరం, మే 8: సింగరేణి క్రీడా ఆణిముత్యం ఎస్కే గౌస్. కోల్ఇండియా స్థాయిలోనూ తగ్గేదే..లే అంటూ క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. సింగరేణి సంస్థ�
ఖమ్మం టీయూడబ్ల్యూజే (ఏజేయూ) సభలో మంత్రి అజయ్ ఖమ్మం, మే 8: సమాజంలో మార్పు తెచ్చేందుకు జర్నలిస్టుల కలమే ఒక ఆయుధమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఆదివారం జరిగిన టీయూడ
ఆకట్టుకున్న ‘మాయాబజార్’ ఖమ్మం కల్చరల్ మే 8 : నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆరురోజులుగా జరుగుతున్న ప్రముఖ నాటకరంగ సమాజం సురభి నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ భాష, సాంస్కృతిక సంస్థ సహకారం�
భద్రాచలం, మే 8: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రంలో జగదభిరాముడికి ఆదివారం వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన శ్రీ రామ పునర్వసు దీక్షలు శనివారంతో ముగిశాయి. పుష్యమ�
తొలిగురువుగా ఆమె అందరికీ స్ఫూర్తి తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. వారి అభిప్రాయాల మాలికతో ప్రత్యేక కథనం అమ్మ మాట.. బంగారు బాట.. నేడు మాతృదినోత్సవం ఖమ్మం కల్చరల్, మే 7: కనిపించే దైవం అమ్మ. ఆత్మీ
బాల్యవివాహ ‘బంధ’నాలకు బ్రేకులు వేస్తున్న ఐసీడీఎస్, ఐసీపీఎస్ వివాహ వయసు వచ్చాకే పెళ్లి చేయాలని సూచిస్తున్న అధికారులు చిన్న వయసులో వివాహం చేస్తే కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన ఫోన్ చేస్తే మండపానికి వ
అది రైతు ఆత్మ సంఘర్షణ సభ కర్షకుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు గురివింద మాదిరిగా కాంగ్రెస్ నేతల మాటలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతు డిక్లరేషన్ అమలు ఏదీ? దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ