చల్లబడిన వాతావరణం, భారీగా ఈదురుగాలులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు ఖమ్మం వ్యవసాయం, మే 11: రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అసన్ తుఫాన్ ప్రభావం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపింది. కొద�
కర్ణుడికి కవచకుండలాల మాదిరిగా అడవికి బేస్ క్యాంప్లు రక్షణగా ఉపయోగపడుతున్నాయి. ఈ బేస్ క్యాంప్ల్లో ఉండే బృందాలు 24గంటలూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఎక్కడ ఎటువంటి ఘటనలు జరిగినా అప్రమత్తమవుతాయి.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కులు, సామాజిక న్యాయ మిషన్ (హెచ్ఆర్ఎస్జేఎం) గౌరవ డైరెక్టర్గా మిసెస్ యూనివర్స్ మహ్మద్ ఫర్హా నియామకమయ్యారు. ఖమ్మానికి చెందిన ఫర్హా ఇంతకాలం ఈ మిషన్కు కార్యదర్శిగా సేవలందిస�
జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లలో దాదాపు 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి రావడం వల్ల రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చిన ఘనత ఆయనదే.. అశ్వారావుపేట, దమ్మపేటల్లోని పామాయిల్ సాగు దేశానికే దిక్సూచి రాష్ట్రంలో 50 వేల ఎకరాల సాగులో సగం పంట ఈ నియోజకవర్గానిదే రైతువేదికల ప్రారంభోత్సవంలో ఖమ్మం ఎంపీ
త్వరలో రూ.వంద కోట్లతో మండలంలో సీసీ రోడ్లు నిర్మించనున్నామని, మండలానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు.
ముహూర్తాల ప్రకారం ప్రసవాలు కావాలనే వారిని ప్రోత్సహించొద్దని, జాప్యం చేయక ప్రసవాలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సూచించారు. రామవరంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మ�
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వృత్తి నైపుణ్యంతోపాటు అంకితభావంతో విధులు నిర్వర్తించడమే సంస్థకు శ్రీరామరక్ష అని కరీంనగర్ జోనల్ ఈడీ వీర్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
నగరంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకున�
మధిర రూరల్, మే 9: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’, మన బస్తీ- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్�
బోనకల్లు (మధిర), మే 9 : ఖమ్మానికి దీటుగా మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం మధిర పట్టణంలో రూ.5.70 కోట్లతో చెరువు పునరుద్ధరణ, మినీ ట్యాంక్�
ఛత్తీస్గఢ్లో రైతు వ్యతిరేక పాలన తెలంగాణలో రైతు సంక్షేమ పాలన తెలంగాణలో రైతు సంక్షేమంపై కితాబు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలంటున్న అక్కడి ప్రజలు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ కోరుతున్నవైనం
అన్నారం శివారులో ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన జంట ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ములకలపల్లి, మే 9: పురుగుల మం దు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలో ఆలస్యంగ
నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు గుర్తింపు కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులు, డిజిటల్ పాఠాలు విద్యాశాఖ అధికారులను అభినందించిన కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 9: నీతి ఆయోగ్ ఎంప
‘మన ఊరు-మనబడి’తో అభివృద్ధి బాట దమ్మపేట మండలంలో 27 పాఠశాలల ఎంపిక ఇప్పటికే రెండు పాఠశాలల్లో పనులు ప్రారంభం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం దమ్మపేట, మే 9 : దమ్మపేటలో సర్కారు బడులు సరికొత్త రూపు సంతరించుకోన�