నర్సుల దినోత్సవంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లిలో లేడీ ఆఫ్ ది ల్యాంప్ విగ్రహావిష్కరణ సత్తుపల్లి టౌన్, మే 12: వైద్య రంగంలో కీలకమైన నర్సుల వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్
డ్రాపౌట్స్ను పాఠశాలల్లో చేర్చేలా చర్యలు ఈ నెల 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే బడి బయటి పిల్లల వివరాల సేకరణ సర్వేపై సీఆర్పీలకు డీఈవో సూచనలు జిల్లా వ్యాప్తంగా సర్వేకు 110 మంది సీఆర్పీలు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 11: బడ�
పథకాన్ని పూర్తి అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటి వరకూ కూలీలుగా మీరు ఇకపై యజమానులు కావాలి దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పెనుబల్లి, మే 11: జీవితంలో మళ్లీ రా�
వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు జరగాలి: సింగరేణి జీఎం బసవయ్య లక్ష్మీదేవిపల్లి, మే 11: వైశాఖ శుద్ధ దశమి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి కొత్తగూడ
చల్లబడిన వాతావరణం, భారీగా ఈదురుగాలులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు ఖమ్మం వ్యవసాయం, మే 11: రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అసన్ తుఫాన్ ప్రభావం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపింది. కొద�
కర్ణుడికి కవచకుండలాల మాదిరిగా అడవికి బేస్ క్యాంప్లు రక్షణగా ఉపయోగపడుతున్నాయి. ఈ బేస్ క్యాంప్ల్లో ఉండే బృందాలు 24గంటలూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఎక్కడ ఎటువంటి ఘటనలు జరిగినా అప్రమత్తమవుతాయి.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కులు, సామాజిక న్యాయ మిషన్ (హెచ్ఆర్ఎస్జేఎం) గౌరవ డైరెక్టర్గా మిసెస్ యూనివర్స్ మహ్మద్ ఫర్హా నియామకమయ్యారు. ఖమ్మానికి చెందిన ఫర్హా ఇంతకాలం ఈ మిషన్కు కార్యదర్శిగా సేవలందిస�
జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లలో దాదాపు 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి రావడం వల్ల రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చిన ఘనత ఆయనదే.. అశ్వారావుపేట, దమ్మపేటల్లోని పామాయిల్ సాగు దేశానికే దిక్సూచి రాష్ట్రంలో 50 వేల ఎకరాల సాగులో సగం పంట ఈ నియోజకవర్గానిదే రైతువేదికల ప్రారంభోత్సవంలో ఖమ్మం ఎంపీ
త్వరలో రూ.వంద కోట్లతో మండలంలో సీసీ రోడ్లు నిర్మించనున్నామని, మండలానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు.
ముహూర్తాల ప్రకారం ప్రసవాలు కావాలనే వారిని ప్రోత్సహించొద్దని, జాప్యం చేయక ప్రసవాలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సూచించారు. రామవరంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మ�
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వృత్తి నైపుణ్యంతోపాటు అంకితభావంతో విధులు నిర్వర్తించడమే సంస్థకు శ్రీరామరక్ష అని కరీంనగర్ జోనల్ ఈడీ వీర్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
నగరంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకున�