ఉమ్మడి జిల్లాలో ఘనంగా హనుమజ్జయంతి ఖమ్మం కల్చరల్, మే 25: శ్రీరామ భక్తాగ్రేసరుడు.. భక్త కోటి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామికి తమలపాకులు, సింధూరం, పలు విశేష పూజలు చేసి తరించారు. వైశాఖమాసం బహుళ దశమి బుధవారం హనుమజ్జయ�
ఖమ్మంలో స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనం రాష్ట్రంలోనే రెండోది జేఈఈ, ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ కోచింగ్లకు వేదికగా నిలవాలి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ పీసీసీ అధ్యక్షుడు అలాంటి వ్యక్తికి రాష్ర్టాన్న�
పల్లెప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు అభివృద్ధి పథంలో ప్రేగళ్లపాడు పంచాయతీ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు టేకులపల్లి, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పల్లెలు అభి�
వ్యక్తి స్వేచ్ఛను విడనాడినప్పుడే భరతరాజ్యం కమలానంద భరతీతీర్థ స్వామి ఉపదేశం పేట’లో హనుమాన్ చాలీసా పారాయణం అశ్వారావుపేట టౌన్, మే 24: నేడు సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ స్వలాభ పేక్ష విపరీతంగా పెరిగిపోయిందని భ
సత్తుపల్లి, మే 24: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేసిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదరరావును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం రాత్ర�
ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రారంభం ఖమ్మంలో 75, కొత్తగూడెంలో 21 సొసైటీల ద్వారా అమ్మకాలు 65శాతం రాయితీపై రైతులకు అందజేత ఖమ్మం వ్యవసాయం, మే 23 : ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమయ్యింది.
ఖమ్మం జిల్లాలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అశ్వారావుపేట, మే 23 : సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేందకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, దీన్ని ఎదుర్కొనేందుకు కా
రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడ/ కల్లూరు, మే 23 : రైతులు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా రైతుబీమాను అందిస్తున్న ఘనత దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్�
ఒక్కో వనంలో వేలాది మొక్కల సంరక్షణ వాకింగ్ ట్రాక్లు, కూర్చునే బల్లల ఏర్పాటు భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం మినహా 22 మండలాల్లో ఏర్పాటు ఒక్కో వనానికి ముగ్గురు నుంచి ఐదుగురు సిబ్బంది పల్లె ప్రకృతి వనాలు పచ�
ఖమ్మం జిల్లాలో 99.19 శాతం, భద్రాద్రి జిల్లాలో98.09 శాతం హాజరు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్, అబ్జర్వర్లు కేంద్రాల వద్ద 144 సెక్షన్ భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (నమస్తే తెలంగ�
రైతుల నుంచి మిర్చి సేకరిస్తున్న సంఘాలు ప్రాసెసింగ్ కంపెనీ నుంచి కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు కమీషన్ రెండు నెలల్లో రూ.39.19 కోట్ల టర్నోవర్ సంఘాలకు రూ.96 లక్షల ఆదాయం ఇతర పంటలు చేకరించేందుకు ప్రణాళికలు స్వయం సహా�
మొండికట్ట మూలమలుపు వద్ద ఘటన 44 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం పరారీలో డ్రైవర్.. కేసు నమోదు పాల్వంచ రూరల్, మే 23: ట్రాక్టర్ బోల్తాపడి ఓ మహిళ మృతిచెందగా 44 మంది గాయాలపాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల�