సర్వసభ్య సమావేశాలకు సకాలంలో హాజరుకావాలి: ఎమ్మెల్సీ మధు కొణిజర్ల, మే 13: ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాలు వేదికలని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. అలాంటి సమావేశాలు సకాలంలో పూర్తయితేనే సమస్య�
మంత్రులు కేటీఆర్, పువ్వాడ నుంచి పురస్కారం అందుకున్న కమిషనర్ ఇల్లెందును మరింత అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్ర
ఖమ్మం నగరంలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష ఖమ్మం, మే 13: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలికాలాన్ని ద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు అవగాహన కల్పిం
చర్ల, మే 13 : ఆదివాసీలకు అడివి నుంచి లభించే ఆదాయవనరుల్లో ఒకటైన తునికాకు సేకరణ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రతిఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ ఏడాది ఆకు విరివిగా లభిస్తున్నప్పటికీ రేటు విషయంల�
అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట టౌన్, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వ
సత్తుపల్లి రూరల్, మే 13 : కొత్తూరులోని మదర్థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల (మిస్ట్)లో బీటెక్ మెకానికల్ 2, 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మూడు రోజుల పాటు జరిగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వర్క్షాప్�
కారేపల్లి, మే 13 : అనుమతులు లేకుండా చెరువులు, కుంటలలో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్నాయక్ హెచ్చరించారు. గేట్కారేపల్లి సమీప తుమ్మలకుంటలో చేపడుతున్న చెరువు �
ఎనిమిదో విడత హరితహారానికి సన్నాహాలు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం ఖమ్మం జిల్లావ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు అవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి ప్రతి పంచాయతీలో నర్సరీ ఏర్పాటు ఖమ్మం,
విద్యార్థులు భౌగోళిక, సామాజిక అంశాల గురించి తెలుసుకోవాలి చరిత్రకారులకు దొరకని అంశాలను శోధించాలి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ ఖమ్మం కళాశాలలో ‘మన ఊరు మన చరిత్ర’ కార్యక్రమం తలు మీర
సీసీ కెమెరాల నిఘా మధ్య తెరవనున్న ప్రశ్నాపత్రాలు 23 నుంచి 28 వరకు పరీక్షలు, 104 కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యా శాఖ అధికారులు ప్రతి కేంద్రానికి సిట్టింగ్ స్కాడ్లు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12 : పదో తరగతి పర�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’, రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో నిర్వహణ భక్త రామదాసు కళాక్షేత్రంలో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి జరుకానున్న సబ్జెక్ట్ ,వ్యక్తిత్వ వికాస నిపుణులు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నే�
తల్లికి అనారోగ్యం.. తండ్రి పనికెళ్తేనే ఆ పూటకు గాసం.. రోజువారీ చార్జీలు, కనీస ఖర్చులతో సతమతం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న మరుగుజ్జు విద్యార్థి కల్లూరు రూరల్, మే 12 : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వార�