ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే భరతం పడతాం.. సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై అవాకులు,చెవాకులు పేలితే సహించం కాషాయ పార్టీ నాయకులు.. రాజకీయ అజ్ఞానులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం విలేకరుల సమావేశంలో ఎమ�
వైరా/ వైరా టౌన్, మే 16 : రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. సోమవారం వైరాల�
ఖమ్మంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాషాయ నేతల కుట్రలు అందుకే సీఎం కేసీఆర్, మంత్రి అజయ్పై తప్పుడు విమర్శలు టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల నిరసన.. బండి సంజ
ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ సమస్యలు ఉన్నాయి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోంది రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశంలో ఎక్కడా లేవు సుజాతనగర్ మండలంలో రూ.13 కోట్లతో అ�
3 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి మండల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు కొణిజర్ల, మే16 : ప్రస్తుత జోనల్ విధానంతో ఖమ్మం జిల్లా వాసులకు రానున్న పోటీ పరీక్షల్లో 5600 మంద�
వానకాలం నాటికి 4 లక్షలకు పైగా మొక్కలు సిద్ధం సత్తుపల్లి, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగంగా ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టారు. సత్తుపల్లి మండల పరి
75 కేంద్రాల్లో పరీక్షలు హాజరవనున్న 13,435 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు విద్యాశాఖ పీఎస్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 16: పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా 7
ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామ నాగేశ్వరరావు మామిళ్లగూడెం, మే 16: జిల్లాలోని మారుమూల గ్రామ ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింతి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నా�
అశ్వారావుపేట రూరల్, మే 16: పెదవాగు ప్రాజెక్టు ఆక్రమణదారుల పై చర్యలు తీసుకుంటామని భధ్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి, కొత్తూరు, రంగాపురం, వడ్డెర రంగా�
సత్తుపల్లి/ కల్లూరు/ పెనుబల్లి /కారేపల్లి / కామేపల్లి, వేంసూరు, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది డెంగీ నివారణ అవగ�
మంత్రి పువ్వాడపై బురద చల్లాలని చూస్తే సహించం బండి సంజయ్పై మండిపడిన ఖమ్మం టీఆర్ఎస్ నేతలు ఖమ్మం, మే 16 : ప్రశాంతంగా ఉన్న ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని మా�
చింతకాని, మే 16: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నామని తహసీల్దార్ మాలోత్ మంగీలాల్, ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రొద్దుటూరు, న�
కారేపల్లి,మే 15: మండల వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతున్నది. నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తుండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎటువంటి కష్టం, పెట్టుబడి లేకుండా అధిక లభాలు రావడంతో బంగారు
ఎస్బీఐటీ విద్యార్థులకు రికార్డు స్థాయిలో ఉద్యోగావకాశాలు ‘స్వర్ణభారతి’ సక్సెస్మీట్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం ఎడ్యుకేషన్, మే 15: ఇంజినీరింగ్ విద్యలో ఎస్బీఐటీది ప్రత్యేకస్థానమని, రికార్�