పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటోవాలాలకు ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలను పోషించలేక అవస్థలు సత్తుపల్లి, మే 18 : కేంద్రం తీరుతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది. దీన�
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడ, మే 18: ఉపాధి హామీ పథకంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 300 కి.మీ మేర సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. బుధవారం ఆయన
కొత్తగూడెం ఎడ్యుకేషన్/ఖమ్మం ఎడ్యుకేషన్, మే 18: ఈ నెల 6 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు రాశారు. భద్రాద్రి జి�
ఖమ్మం వ్యవసాయం, మే 18: నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గురువారం మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం జరిగే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని సుడా చైర�
హాజరైన భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అనుదీప్, వీపీ గౌతమ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18 ;రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల కార్యాచరణపై బుధవారం హైదరాబాద్ ప్రగతి భవన్ల
‘పల్లె, పట్టణ ప్రగతి’తో మారిన రూపురేఖలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్న రహదారులు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు ఆహ్లాదకరంగా ప్రకృతి వనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీలకుప్రతి నెలా నిధులు నాలుగు విడత�
సత్తుపల్లి టౌన్, మే 17 : సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనుల నుంచి లారీలకు లోడింగ్ పెంచాలని ఎంపీ నామా నాగేశ్వరరావుకు సత్తుపల్లి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యేష్ట లక్ష్మణరావు, సభ్యులతో కలిసి మంగళవారం విన�
కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే నిధులు అత్యల్పం.. అయినా తెలంగాణపై కేంద్ర పెద్దలకు చిన్నచూపు, వివక్ష స్వరాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం ఎంతో అదృష్టం.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం �
భద్రాచలం, మే 17: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామవారి ఉపాలలయమైన శ్రీయోగానంద లక్ష్మీ నృసింహా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహ స్వామివారికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా రథ�
బాలల సదనం ప్రారంభంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సదనాన్ని అందంగా తీర్చిదిద్దాలి: భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మణుగూరు రూరల్, మే 17: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్�
ప్రభుత్వ స్థలాల్లో హరితహారం చేపట్టాలి మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి ఖమ్మం, మే 17 : ఖమ్మం కార్పొరేషన్లో జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్పొరేటర్లు సన్నద్ధం కావాలని మేయర్ పును�
మధిరరూరల్, మే17 : నిరుపేద దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మెండెం లలిత అన్నారు. రొంపిమల్ల గ్రామంలో దళితబంధు లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలను మంగళవారం అందజేసి మాట్లాడారు. �
హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు పాల్గొనాలి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఏవోలు సరిత, అభిమన్యుడు ఖమ్మం వ్యవసాయం, మే 17 : వానకాలం సాగుకు సంబంధించిన సమీక్
రానున్న ఐదేళ్లలో వంద మిలియన్ టన్నుల ఉత్పత్తి డైరెక్టర్(పా) బలరాం కొత్తగూడెం సింగరేణి, మే 17 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి తీరుతామని సింగరే