వృద్ధులు, అనాథల కోసం‘ఒక హృదయం ఆశ్రమం’ రోజూ వృద్ధులకు సపర్యలు చేస్తున్న ‘మిట్టకంటి’ మరోవైపు సమాజ సేవకుడిగా గుర్తింపు సారపాక, మే 15: ఆయనొక సామాన్య వ్యక్తి.. చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. వచ్చే ఆ�
ఉమ్మడి జిల్లాలో సాగు ప్రణాళిక తయారు ఖమ్మంలో 5,91,700, భద్రాద్రిలో 5,48,493 ఎకరాల్లో ప్లాన్ రైతుల మొగ్గుతో రెండు జిల్లాల్లోనూ ప్రధాన పంట కానున్న పత్తి నకిలీల ఏరివేతకు టాస్క్ఫోర్స్.. త్వరలో పచ్చిరొట్ట విత్తనాలు �
మూడు పంచాయతీల ప్రకృతి వనాలు, నర్సరీలు ఒకేచోట ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నలక్ష్మీదేవిపల్లి,సంజయ్నగర్, హమాలీకాలనీ గ్రామస్తులు ఆకట్టుకుంటున్న పూలు, క్రోటాన్స్ మొక్కలు రాష్ర్టానికే ఆదర్శం..ఈ పల్లె వనాలు
స్వామివారు, అమ్మవారికి ఎదుర్కోలు ఉత్సవం గరుడ పటాన్ని ఎగుర వేసిన ఈవో దంపతులు నేడు నృసింహ స్వామివారి వార్షిక కల్యాణం భద్రాచలం, మే 15: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఉపాలయమైన శ్రీయోగానంద లక్
టీ.పాలెం మండలంలో పెరిగిన భూగర్భ జలాలు కరువు పీడిత ప్రాంతానికి విముక్తి రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో తీరిన సాగునీటి కష్టాలు హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు తిరుమలాయపాలెం, మే 15: తిరుమలాయపాలెం మండలంలో భూగర�
మెట్లు, రహదారి, పార్కు సౌకర్యాలు మెరుగుపడ్డాయి స్వయంభూ స్వామిని పూజిస్తే సౌభాగ్యాలు కలుగుతాయి ప్రత్యేక పూజల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ స్తంభాద్రి దేవస్థానంలో వైభవంగా నృసింహ జయంతి ‘గుట్ట’ ఆలయంలో
వైరాలోని ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శనలో మంత్రులు వైరా/ వైరా టౌన్, మే 14: తేమ శాతం పేరుతో ధాన్యం రైతులను అధికారులు, మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్కుమా�
వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ బీసీ స్టడీ సర్కిల్ భవన ప్రారంభంలో మంత్రులు గంగుల, అజయ్ ఖమ్మం ఎడ్యుకేషన్, మే 14: బీసీ యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, ఉద్యోగ అవకాశాలు పొ
ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని కేంద్రం ఎందుకు సేకరించడం లేదు..? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఎందుకు..? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు.. ఛత్తీస్గఢ్లోని ఆ పార్టీ ప్రభుత్వం క్వింటా �
రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి రెండు జిల్లా అధికారుల సమీక్షలో మంత్రులు గంగుల, పువ్వాడ ఖమ్మం, మే 14: రైతులు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్�
సంస్థ ఆధ్వర్యంలో ‘మ్యాంగో ఎక్స్ప్రెస్’ మామిడి పండ్లు ఆర్డర్ చేస్తే ఇంటి వద్దే డెలివరీ ఆర్టీసీ కార్గో ద్వారా సేవలు కొత్తగూడెం అర్బన్, మే 14: మన ఆర్టీసీ.. ఇప్పుడు మనింటికే వస్తున్నది..! ఒకవైపు ఆదాయం పెంచ�
ఖమ్మం ఏఎంసీకి 1,300 బస్తాల రాక ‘తెల్ల బంగారానికి’ ఆల్ టైం రికార్డు ధర హర్షం వ్యక్తం చేస్తున్న రైతులురేపటి నుంచి 15 రోజుల పాటు ఖమ్మం:మార్కెట్కు సెలవులుఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటక
విద్యా దీపికలుఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల భాషల్లో పాఠాలు ‘మన ఊరు-మన బడి’కి రాష్ట్ర విద్యాశాఖ వినూత్న ఆలోచన వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర�
స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు నలుగురికి కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందజేత మామిళ్లగూడెం, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అల
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, మే 13: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొ�