ఒక్కో వనంలో వేలాది మొక్కల సంరక్షణ వాకింగ్ ట్రాక్లు, కూర్చునే బల్లల ఏర్పాటు భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం మినహా 22 మండలాల్లో ఏర్పాటు ఒక్కో వనానికి ముగ్గురు నుంచి ఐదుగురు సిబ్బంది పల్లె ప్రకృతి వనాలు పచ�
ఖమ్మం జిల్లాలో 99.19 శాతం, భద్రాద్రి జిల్లాలో98.09 శాతం హాజరు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్, అబ్జర్వర్లు కేంద్రాల వద్ద 144 సెక్షన్ భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (నమస్తే తెలంగ�
రైతుల నుంచి మిర్చి సేకరిస్తున్న సంఘాలు ప్రాసెసింగ్ కంపెనీ నుంచి కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు కమీషన్ రెండు నెలల్లో రూ.39.19 కోట్ల టర్నోవర్ సంఘాలకు రూ.96 లక్షల ఆదాయం ఇతర పంటలు చేకరించేందుకు ప్రణాళికలు స్వయం సహా�
మొండికట్ట మూలమలుపు వద్ద ఘటన 44 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం పరారీలో డ్రైవర్.. కేసు నమోదు పాల్వంచ రూరల్, మే 23: ట్రాక్టర్ బోల్తాపడి ఓ మహిళ మృతిచెందగా 44 మంది గాయాలపాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల�
స్క్రాప్ నాయకురాలు రేణుకాచౌదరి.. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో కనపడరెందుకు? కేంద్ర మంత్రిగా కొనసాగినప్పుడు ప్రజలకు ఏం లాభం చేకూర్చారు..? మంత్రి అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణ�
గ్రామంలోని రహదారులకు ఇరువైపులా వెయ్యి చెట్లు నర్సరీ, పకృతి వనాల్లో మరో 25 వేల మొక్కలు ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ స్వరూపం ఉత్తమ నర్సరీ, ఉత్తమ పంచాయతీ పురస్కారాలు సొంతం ఇతర గ్రామాలకూ ఆదర్శం ఖమ్మం రూరల్, మ�
అనవసర వినియోగాన్ని అరికడదాం.. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకుందాం రోజుకు కనీసం ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయాలి అలా చేస్తే జీవితంలో రూ.లక్ష పొదుపు చేసినట్లే.. కరెంట్తో జర జాగ్రత్త.. లక్ష్మీదేవిపల్ల�
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ఖమ్మం జిల్లాలో 104 కేంద్రాలు హాజరుకానున్న 17,592 మంది విద్యార్థులు పరీక్ష మొదలైన 5 నిమిషాల కే అనుమతి ఖమ్మం ఎడ్యుకేషన్, మే 22: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు రూరల్, మే 22 : జూన్ 3వ తేదీ నుంచి 15రోజుల పాటు నిర్వహించే నాల్గో విడుత పట్టణ ప్రగతి పనులను సమర్థంగా నిర్వహించాలని వార్డులు, పట్టణంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రా
కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (నమస్తే తెలంగాణ) : చదువుల వెలుగు భాగ్యరెడ్డి వర్మ సేవలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ఎస్సీ అభివృద్ధి శ
మధిరరూరల్, మే 22 : మధిర పట్టణానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవయిత్రి మహమ్మద్ చాంద్బేగం ‘తేనె ఊటల తెలుగు’ సంకలనంలో సున్నితాలు రచించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్న�
రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ ఉమ్మడి జిల్లాలో 179 పరీక్షా కేంద్రాలు 31,058 మంది విద్యార్థులు హాజరు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ కొవిడ్ మహమ్మారి జన జీవితాలను అతలాకుతలం చేసింది.. ఈ ప్రభావం విద్యావ్యవస్థపైనా
మధిర టౌన్, మే 21: ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మధిర, ఎర్రుపాలెం మండలాల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. మధిర మండలంలోని మధిర సీపీఎస్, టీవీఎం, గర్ల