తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు.
వలస బాటను వీడి స్వగ్రామాలకు గ్రామస్తులు కరువు భూముల్లో కృష్ణా, గోదావరి జలాలు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఖమ్మం జిల్లా ఖమ్మం మే 31 (�
మట్టి సేకరణకు ఇదే అదును పరీక్షా ఫలితాలతో వృథా ఖర్చులకు చెక్ నాణ్యమైన దిగుబడుల సాధనకు సరైన మార్గం రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్�
భద్రాద్రి జిల్లాలో ఏడాదిలో ఎన్నో మార్పులు స్వచ్ఛ పట్టణాలుగా మున్సిపాల్టీలు సెంట్రల్ లైటింగ్తో పట్టణంలో కాంతులు డివైర్లలో పూలమొక్కలతో పచ్చందాలు నేటితో కలెక్టర్ అనుదీప్ బాధ్యతలు చేపట్టి ఏడాది భద్�
భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ): పొగాకు ఆరోగ్యానికి హానికరమని, ఒక సిగరేట్ కాలిస్తే 12 నిమిషాల ఆయుష్షు తగ్గుతుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. ప్రపంచ పొగ
ఓఈఆర్ సాధనలో అప్పారావుపేట పరిశ్రమ వరుస రికార్డులు రూ.17.7 కోట్లతో విస్తరణ పెరుగుతున్న ఆయిల్పాం సాగు విస్తీర్ణం సాగుకు పోటీపడుతున్న రైతులు ప్రోత్సాహం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దమ్మపేట రూరల్, మే 30 ;అ�
లక్ష్మీదేవిపల్లి, మే 30: భద్రాద్రి జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్తు స్ంతభాలు, చెట్లు నేలకొరిగాయి. జూలూరుపాడు నుంచి వినోభానగర్ గ్రామాల మ�
ఖమ్మం, మే 30: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన వినోద్కుమార్ అనే డెలివరీ బాయ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతునాడు. బాధితుడికి వైద్
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ స్కీంపై వీడియో కాన్ఫరెన్స్ పిల్లల సమగ్ర రక్షణకు దిశానిర్దేశం మామిళ్లగూడెం, మే 30: యువత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి తమ కలలను నిజం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ
గతేడాది కాల్వొడ్డులో రూ.75 లక్షలతో ఆధునీకరణ బల్లెపల్లిలో రూ.4 కోట్లతో వైకుంఠధామం ప్రకాశ్నగర్లో రూ.2 కోట్లతో నిర్మాణం కొత్తగూడెంలో రూ.2 కోట్లతో కొనసాగుతున్న పనులు ఖమ్మం నగరంలో తీరిన ఆఖరి మజిలీ కష్టాలు ప్ర�