ఢిల్లీ, గుజరాత్కు గులాంగిరీ చేస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీఎం కేసీఆర్ను విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమే.. గాడ్సే నుంచి మోదీ వరకు అందరిదీ మనువాద భావజాలమే.. మంత్రి అజయ్పై ఆరోపణలు చేస్తే స
దేశానికే ఆదర్శం పశు సంచార వైద్యం పాకల దగ్గరకే వచ్చి వైద్య సేవలు తక్షణ సేవలకు టోల్ ఫ్రీ నంబర్ ఐదు నియోజకవర్గాలకు ఐదు వాహనాలు నేటి వరకు 98 వేల పశువులకు చికిత్స ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 23: పాడి రైతుల ఆర్థిక మ�
ఆయన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు నిరూపించని పక్షంలో ముక్కు నేలకు రాయాలి.. దుర్మార్గపు చర్యలను తిప్పికొడతాం ప్రకటనలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 23: పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ కాంగ్రెస్ �
ప్రత్యేక అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్ మామిళ్లగూడెం, ఏప్రిల్ 23: దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల�
పర్యాటక కేంద్రంగా రథంగుట్ట ప్రాంతం రూ.80 లక్షలతో అర్బన్ పార్క్ నిర్మాణం గ్రీనరీ, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు మణుగూరు రూరల్, ఏప్రిల్ 23: చుట్టూ అందమైన అడవి.. ఎత్తైన గుట్టలు, కొండల నడుమ నుంచి భూమిని ముద్దాడా
58 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ వీపీ గౌతమ్ ‘మన బడి’ పనులకు శంకుస్థాపన తల్లాడ, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా మొద�
ఇక నుంచి ఆన్లైన్లో విత్తన క్రయవిక్రయాలు ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేసిన వ్యవసాయశాఖ కృత్రిమ కొరతకు తావు లేకుండా చర్యలు సైట్ నిర్వహణపై విత్తన డీలర్లకు అవగాహన నకిలీ విత్తన విక్రయాలకు చెక్ పెడుతున్న�
ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�
భద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అంతరాలయంలోని సీతారామలక్ష్మణమూర్తులను సర్వాంగ స్వర్ణ కవచాలతో అలంకరించారు. బెంగళూరు భక్తులు సమర్పించిన ఈ �
మంత్రి అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెబుతాం సాయిగణేశ్ ఆత్మహత్యతో మంత్రికి సంబంధమేంటి? సమావేశంలో నగర మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యలపై
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�
వచ్చే నెల నుంచి సేకరణ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వసూలు.. హరితహారానికి వినియోగం ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
సేవింగ్స్పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి అవసరాలకు అనుగుణంగా వారితోనే ఖర్చు చేయించాలి అందువల్ల డబ్బు కోసం నేరాలకు పాల్పడకుండా ఉంటారు వీరు సన్మార్గంలో ఉంటేనే మరికొందరికి ఆదర్శంగా నిలుస