ఈ సంవత్సరం మిర్చి రేటు ఎక్కువగా ఉన్నందున వచ్చే సంవత్సరం రైతులు మిర్చి తోటలు ఎక్కువగా వేసే అవకాశాలున్నాయని వారి వివరాలు సేకరించి వారికి సంబంధించిన భూసార పరీక్షలు చేయాలని ఏడీఏ విజయ్ చంద్ర అన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గు
తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబర్.1 ప్లీనరీలో టీఆర�
ఊరూవాడా అంబరాన్నంటిన సంబురాలు ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పల్లెపల్లెనా గులాబీ జెండాల ఆవిష్కరణ కేక్లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసిన కార్యకర్తలు హైదరాబాద్లో పార్టీ ప్లీనరీకి తరలిన నేతలు పట�
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఖమ్మం జిల్లాలో పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు 17,537 మంది పరీక్షల నిర్వహణపై నేడు విద్యాశాఖ మంత్రి సమీక్ష ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్27 : పదోతరగతి పరీక్షలు దగ్�
2021-22లో జిల్లాలో 141 యూనిట్లకు గ్రీన్సిగ్నల్ రూ.1,046 కోట్ల పెట్టుబడులు.. 1,450 మందికి పైగా ఉపాధి సర్కార్ చేయూతతో పారిశ్రామిక వేత్తల రాణింపు కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 27: యువ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సర్కార�
ఎన్నో అడ్డంకులు.. మరెన్నో అవమానాలు, అవహేళనలు.. గుప్పెడు మందితో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.. వలసవాదులు, సమైక్యవాదులకు అడ్డాగా ఉన్న ఖమ్మం గుమ్మంలో పోరుజెండా రెపరెపలాడింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతంగా అమలు ఖమ్మంలో 520, భద్రాద్రిలో 52 యూనిట్ల పంపిణీ దళితులు ధనవంతులు కావాలె దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంటే..కేంద్రం కళ్లు మండుతున్నయ్ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు అమలు చ�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదు ప్రజలను తప్పుదోవ పట్టించేలా బండి సంజయ్ యాత్ర దళితుల చరిత్రను తిరగరాసేలా దళితబంధు పథకం ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్వంచ, ఏ
మైనారిటీల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకోవాలి రంజాన్ తోఫా పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో 50 మసీదులకు రూ.50 లక్షల చెక్కు అందజేత ముస్లిం సో�
ఖమ్మం నగరంలో దిష్టిబొమ్మ దహనం ఖమ్మం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 26: రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరిపై ఖమ్మంలో టీఆర్ఎస�
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్న యువత కొత్తగూడెం క్రైం/ మామి�
నేడు లబ్ధిదారులకు యూనిట్ల్ల పంపిణీ తొలి విడత ఖమ్మం జిల్లాలో 500, భద్రాద్రి జిల్లాలో 52 యూనిట్లు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు కొప్పుల, పువ్వాడ అజయ్కుమార్ యూనిట్ల పంపిణీ�