దళితసాధికారత కోసమే దళితబంధు పథకం సెక్టార్ల వారీగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి పాడి పరిశ్రమ లబ్ధిదారుల శిక్షణలో ఖమ్మం కలెక్టర్ మామిళ్లగూడెం, మార్చి 30: దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం కల్పించిన అవకాశ�
వీడియో కాన్ఫరెన్సులో డీజీపీ మహేందర్రెడ్డి మామిళ్లగూడెం, మార్చి 30: పోక్సో యాక్ట్ కేసుల్లోని నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పోలీస్ అధికారులను �
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మంగళవారం రెండవ రోజు సార్వత్రిక సమ్మెలో పార్టీ అనుబంధ కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక సమ్మె రెండో రోజు మంగళవారమూ విజయవంతమైంది. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగాయి.
అది శివారు గ్రామం. ఎవరు వస్తారో.. ఎందుకు వస్తారో తెలియదు. రోజూ కొత్త మనుషులు గ్రామంలో కన్పిస్తుండడం.. వరుసగా చోరీలు జరుగుతుండడంతో గ్రామస్తులు, సర్పంచ్ ప్రత్యేక దృష్టిసారించారు.
‘మన ఊరు- మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పెల్లుబికిన ప్రజాగ్రహం టీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల ప్రదర్శన పట్టణాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ‘భారత్ బంద్’ సక్సెస్ డి�
కాంట్రాక్టర్ల మధ్య హోరాహోరీగా పోటీ సంతను కైవసం చేసుకున్న భూక్యా వీరన్న రికార్డు స్థాయిలో వేలం కామేపల్లి, మార్చి, 28: కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంల్నో శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత బహిరంగ వేలం రికార్డ
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పెల్లుబికిన ప్రజాగ్రహం టీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల ప్రదర్శన పట్టణాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ‘భారత్ బంద్’ సక్సెస్ డి�
పోలీసుల ఎదుట మావోయిస్టు జంట లొంగుబాటు మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు లేదు లొంగిపోయినవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తాం భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ కొత్తగూడెం క్రైం, మార్చి 28: ఆ జంట ఒక్కటవ్వాలన
డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఆధ్వర్యంలో తీర్మానాలు ఇదే బాటలో పంచాయతీలు, మండల పరిషత్తులు.. దశల వారీ పోరాటాలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి ఖమ్మం, మార్చి 27 (నమస్త
మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలిరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�
ఈ మహిళలు.. పెండ్లయ్యాక కొలువులు సాధించారు కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని..ప్రణాళికతో చదివి.. పరీక్షలు రాసి విజయతీరం చేరుకున్నారు.. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తి ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 26: పెండ్లయిందం
ఖమ్మంలో 10వేల సీసీ కెమెరాలు ఏర్పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో జెండర్ ఈక్వాలిటీ కోసం 5కే, 2కే రన్ ప్రారంభించిన మంత్రి, పాల్గొన్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఖమ్మం మార్చి 27 : రాష్ట్ర ప్రభ�
ప్రతిపక్షాలకు రైతు సమస్యలు పట్టవు ఎంపీ నామా నేరడలో జడ్పీ చైర్మన్ లింగాల సమక్షంలో 20 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక చింతకాని, మార్చి 27: సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మ�